Mission Bhagiratha | మిషన్ భగీరథ( Mission Bhagiratha) మంచినీరు పైపు లీకేజీ అయి నెల రోజుల నుంచి నీళ్లు వృథాగా పోతున్నాయి. ఊరు మధ్యలో రోడ్డుపై నీరు ఏరులై పారుతున్నాయి. అయినా కూడా మిషన్ భగీరథ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస�
వేసవి కాలం రాకముందే గ్రామాల్లో నీటి కటకట మొదలైంది. పలు పల్లెల్లో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రాంపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి, అర్హుల�
నల్లగొండ గుండెలపై మళ్లీ ఫ్లోరైడ్ బండ పడింది. BRSప్రభుత్వం తరిమేసిన ఫ్లోరైడ్ పీడ కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని మళ్లీ వంకర్లు తిరిగి దర్శనమిస్తున్నది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో డెంటల్ ఫ్లోరోసి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఓ వైపు మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ పగిలి తాగు నీరు వృథా పోతుండగా, మరో వైపు సుభాష్, కారల్మార్స్, పైలట్ కాలనీ తదితర ప్రాంతాల్లో మంచి నీళ్ల�
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించే అల్యూమినియం గిన్నెలతో ప్రమాదం పొంచి ఉన్నది. ఏండ్లుగా ఆ పాత్రలను వాడుతుండడంతో అవి విషతుల్యమయ్యే ముప్పు కనిపిస్తున్నది. మూడునాలుగేండ్లకు ఒకసారైనా వ�
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి�
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధ�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్ మండలాల్లో ప్రజల కష్టాలు ఎట్టకేలకు తొలిగిపోయాయి. నెల రోజులుగా వేతనాల కోసం కార్మికులు చేపట్టిన ఆందో�
పల్లెలకు మిషన్ భగీరథ నీళ్లు బంద్ అయ్యాయి. నాలుగు రోజులుగా నీటి కోసం ప్రజలు, వేతనాల కోసం మిషన్ భగీరథ ఉద్యోగులు తిప్పలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రజలకిచ్చిన హమీని ఎందుకు నెరవేర్చడం లేదని ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
ఈ ఎడాది వర్షాలు బాగా పడ్డాయి. ఎగువ ప్రాంతం నుంచీ వరద జలాల ఉధృతి అధికంగా వచ్చింది. అందరూ భావించినట్టే రైతులు కూడా రెండు పసళ్ల పంటలను సాగుచేసుకోచ్చని సంబురపడ్డారు. కానీ, పరిస్థితి ఇందుకు భిన్నంగా కన్పిస్తు�
Nallagonda | మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీళ్ల కోసం నల్లగొండ జిల్లాలో ఆందోళన చేపట్టారు. నల్లగొండ(Nallagonda) మండలం చెన్నారం గ్రామంలో నెల రోజులుగా తాగునీరు రాకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఆనందంగా పండుగ జరుపుకోవాల్సిన ఆ ఊరిలో ఒక్కసారిగా కల్లోలం రేగింది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందగా మరో 120 మందికి పైగా అస్వస్థతకు గురికావడం స్థానికంగా విషాదం నింపింది. ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫర�