సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్రావుపేటలో మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్కావడంతో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందటం, 120 మందికిపైగా అస్వస్థతకు గురవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
మండలం లోని దుబ్బతండా వాసులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. గ్రామానికి మంచినీటిని అం దించే మిషన్ భగీరథ నీటి పైపులైన్ లీకేజీ కావడంతో మూడ్రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
Mission Bhagiratha | జీతాలు ఇవ్వకుంటే(Pending salaries) ఎలా పని చేయాలంటూ మిషన్ భగీరథ కార్మికులు( Workers agitation) ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సమీపంలో ఉన్న
Mission Bhagiratha | కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు అరిగోస పడుతున్నారు. కరెంట్ లేక నీళ్లు రాక అష్టకష్టాలు పడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం(Water shortage) మైళ్ల దూరం ప్రయాణించి తెచ్చుకోవాల్సిన దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నిత్య�
Warangal | కాంగ్రెస్ పాలనలో తాగు నీటి కోసం( Drinking water) మహిళలు మైళ్ల దూరం ప్రయాణించి తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం ఆందోళన చేప�
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లిలో మూడు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి.
కౌకుంట్ల మండల కేంద్రంలో గత రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మన్యంకొండ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ పనులకు మరమ్మతులు నిర్వహ�
మానవ అభివృద్ధిని పరిగణనలోకి తీసుకు న్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆ దిశగా పాలన ప్రారంభించా రు. తెలంగాణ ప్రజలు అత్యున్నత జీవన ప్రమాణాలతో జీవించాలని ఆయన తపించారు.
Mahabubabad | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగు నీరు లేక ప్రజలు అల్లాడున్నారు. ప్రజల కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు తెచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల కోసం(Drinking water) రోడ్డెక్క�
తెలంగాణపై, పని చేసే రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత వైఖరి అవలంభిస్తున్నదని 16వ ఆర్థిక సంఘం ఎదుట మాజీ మంత్రి టీ హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. పన్నుల వాటాలో కేంద్రం నుంచి రాష్ర్టాలకు 41% నిధులు రావా�
మిషన్ భగీరథ క్షేత్రస్థాయి సిబ్బంది ఐదు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నది. నీటి సరఫరాలో నిరంతరం కష్టపడే వీరికి సకాలంలో జీతాలు రాక అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
మిషన్ భగీరథ నీరందక నాగుల్వాయి గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై గత నెల 27న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో ‘చెలిమెల నీరే దిక్కు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు మిషన్ భగీరథ అధికారులు స్పందిస్తూ అక్కడ ఎలా
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో మిషన్ భగీరథ పథకం తాగునీటి సరఫరా చేసే తాత్కాలిక కార్మికులు వేతనాల కోసం ఆందోళన బాట పట్టారు. దీంతో న్యాల్కల్, ఝరాసంగం మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు తాగునీటి కోసం