గుక్కెడు నీటి కోసం వారం రోజులుగా గోసపడుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్దిగుండం మహిళలు రోడ్డెక్కారు. కృష్ణానది కూతవేటు దూరంలో ఉన్
Akkannapet | రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరాఫరా నిలిచిపోయింది. దీంతో మహిళలు బోరుబావులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
Ila Tripathi | ఈ వేసవిలో తాగునీటికి ఎలాంటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఇవాళ చండూరు మునిసిపల్ కార్యాలయంలో చండూరు మున్సిపాలిటీ, చండూరు గ్రామీణ ప్రాంతంలో తా
బాకుర్పల్లి బోరుమంటున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జలగోసతో తల్లడిల్లుతున్నది. గతంలో పుష్కలమైన జలాలతో పసిడి పంటలతో తులతూగిన గ్రామం.. ప్రస్తుతం సాగుకు నీళ్లు లేక, ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిషన్ భగీరథ నీర�
వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడులో మంగళవారం సాగర్-హైదరాబాద్ రోడ్డుపై ఖాళీ బిందె�
అంగన్వాడీ కేంద్రాల్లో శుద్ధజలాలు లేకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇళ్ల నుంచే నీళ్ల బాటిళ్లను పంపిస్తున్నారు. బాటిళ్లు తెచ్చుకోలేని పిల్లలైతే ఆ చిలుముతో కూడిన నీటినే తాగుతున్నారు. భద్రా�
నిత్యం ఎస్సారెస్పీ, కాళేశ్వరం జలాలు సవ్వడి చేయగా.. పచ్చని పంటలతో కోనసీమను తలపించిన ఆ తండా ప్రస్తుతం చుక్క నీటి కోసం తండ్లాడుతున్నది. పదేండ్ల పాటు సాగు, తాగు నీటికి డోకా లేకుండా బతికిన గిరిజనులు ఇప్పుడు గగ�
Mission Bhagiratha | ఎర్రగట్టు బొల్లారంలో గత పది రోజుల నుంచి త్రాగునీటి సమస్యను గ్రామస్తులు తీవ్రంగా ఎదుర్కొంటున్నారన్నారని తెలంగాణ గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు ఎస్ అశోక్ అన్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండుతుండటంతో పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తుతున్నది. రెండు మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
Kollapur | కొల్లాపూర్ పట్టణంలో మిషన్ భగీరథ లీకేజీని అరికట్టడం లేదు. బస్టాండ్ ఆవరణలో బురద బెడద తీరడం లేదు. యథా రాజా తథా ప్రభు అన్నచందంగా అధికారుల తీరు ఉంది.
ఎక్కడో తాగునీటి సమస్య ఉందంటూ అక్కడి ప్రజలు మొరపెట్టుకుంటుండడాన్ని మామూలుగా చూస్తూనే ఉంటాం. కానీ సాక్షాత్తూ జిల్లా పెద్దసారు (కలెక్టర్) పాలనా బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఐడీవోసీలోనే తాగునీటి సమస్య ఉంద�
Water | మాడ్గుల : మండల పరిధిలోని కొర్ర తండా గ్రామంలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కాలంగా అరకొర నీళ్లు మాత్రమే రావడంతో ఎన్నో క�