Kodangal | ఎక్కడికక్కడ అడుగంటిన భూగర్భజలాలు.. మిషన్ భగీరథపై నిర్లక్ష్యంతో నిలిచిన నీటి సరఫరా.. తెల్లారితే ఊళ్లకు దూరంగా ఉన్న వ్యవసాయ బోరుబావుల వద్దకు బిందెలు, క్యాన్లతో పరుగులు.. అడుగంటిన బోరు బావుల నుంచి నీరు �
ఆదిలాబాద్ జిల్లాలో పల్లెల్లో తాగునీటి సమస్యలు గిరిజనులను వెంటాడుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం నిర్వహణ సరిగ్గా లేక తాగునీరు అందక గ్రామీణులు తిప్పలు పడుతున్న�
Sangareddy | సంగారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా, నిరంతరంగా శుద్ధమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాగునీటి సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం పల్లెలు, తండాలు తల్లడిల్లుతున్నాయి. మిషన్ భగీరథ నీరు అరకొరగా సరఫరా అవుతుండటంతో జనం గొంతెడుతున్నది. భూగర్భ
గత కేసీఆర్ ప్రభుత్వంలో తమ ఇళ్లకు శుద్ధజలాలు అందించిన మిషన్ భగీరథ ట్యాంకును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల పంచాయతీ దుబ్బతండా వాసులు ఆగ్ర�
Maheshwaram | మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని చాలా ప్రాంతాలలో నీటి కటకట మొదలయ్యింది. గతంలో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలలో, కాలనీలలో నీటి సరఫరా సజావుగా జరిగేది. ఎక్కడ కూడా ప్రజలు బిందెలతో, డ్రమ్ములతో నీళ్ల కోసం పడిగా
వేసవిలో గుక్కెడు నీరు దొరక్కా ప్రజలు అల్లాడుతుంటే కేశంపేట (Keshampeta) మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామంలో మాత్రం రహదారిపై మిషన్ భగీరథ నీరు ఏరులైపారుతున్నది.
తట్టెడు మట్టి దియ్యలే. జిట్టెడు గోడ వెట్టలే. కానీ, అప్పు మాత్రం గుట్టలు గుట్టలుగా పోగుపడింది. వాటి కింద అన్ని రికార్డులూ ఫెళఫెళా బద్దలయ్యాయి. అప్పులు వద్దన్న ఒప్పుల కుప్పలు గత 15 మాసాల్లో చేసిన అప్పు అక్షరా
Armoor | నిజామాబాద్ ఆర్మూర్ పట్టణ వాసులకు అలర్ట్.. రేపు (బుధవారం ) నాడు మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడి తెచ్చుకున్నస్వరాష్ట్రంలో నేడు ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతున్నది.ఎన్నికలకు ముందు ఇచ్చిన భారీ హామీలను అమలుచేయడంలోప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడం లేదు.
అసలు వేసవి ముందున్నా.. ప్రారంభంలోనే భూగర్భ జలాలు అథఃపాతాళానికి చేరుకుంటున్నాయి. కొద్దిరోజులుగా వేగంగా నీటి మట్టం పడిపోతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.