రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లతోపాటు మిషన్ భగీరథ రిజర్వాయర్లు సైతం అప్పుడే డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. భూగర్భజలాలు కూడా అంతకంతకూ పడిపోతున్నాయి. వెరసి రాబోయే రెండు నెలల పాటు తాగునీటికి తిప్�
మిషన్ భగీరథ నీటి ట్యాంకు కింద చుట్టూ తడకలు, చెక్కలతో నిర్మించిన ఈ చిన్న డేరా చూసి ఓ నిరుపే ద కుటుంబానికి చెందినది కావచ్చు అనుకుంటారు. కానీ అందులో ఉన్నది ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం అంటే ఆశ్చర్యపోవాల్సింద�
తెలంగాణలో కాంగ్రెస్ 16 నెలల పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి దుస్థితి కనిపిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ కార్యక్రమంతో నల్లాల ద్వ
మానవుని మనుగడలో ముఖ్యంగా తాగునీరు ఎంతో కీలకం. ఎండాకాలం వస్తే చాలు నీటి కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వికారాబాద్ మున్సిపల్లో ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో కొట్టంగుట్టతండా ఉన్నది.
Mission Bhagiratha | ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మిషన్ భగీరథ పథకం లక్ష్యం నీరుగారుతున్నది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలనే సంకల్పం సడలుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఓవర్ హెడ్ ట్యాంకులను నిబంధన ప్రకారం శుభ్రం చేయడం ల�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో (Singareni) ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మండల పంచాయతీ అధికారి మల్లెల రవీంద్ర ప్రసాద్ తెలిపారు.
వేతనాల కోసం మిషన్ భగీరథ (Mission Bhagiratha) కార్మికులు ఆందోళన చేస్తుండటంతో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ పరిధిలో పనిచే�
కరీంనగర్లోని రేకుర్తి-శాతవాహన యూనివర్సిటీ ప్రధాన రహదారిలో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. అంబేదర్ చౌరస్తా నుంచి శాతవాహన యూనివర్సిటీకి వెళ్లే మార్గంలో కొత్తవాడ వద్ద అదుపు తప్పి మిషన్ భగీరథ ప్రధ
Drinking Water | గతంలో కేసీఆర్ ప్రభుత్వం గ్రామాలకు తాగునీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ నీటిని సరాఫరా చేసింది. కానీ నేడు అందుకు భిన్నంగా పరిస్థితులు మారాయి. గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడం, వచ్చిన �
మెదక్ జిల్లాలో వేసవి ప్రారంభంలోనే గ్రామాల్లో తాగునీటి సమస్య (Drinking Water) నెలకొంది. రామాయంపేట మండలంలో చాలా గ్రామాల్లో తాగు నీరు సరిగ్గా రాక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నీరు సర