మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మండలకేంద్రంలో మంగళవారం చోటు చేసుకున్నది. సోమవారం మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్లో యంత్రాలు శుద్ధి చేయడంతో
నాలుగైదు రోజుల నుంచి తాగునీరు లేక గోస పడుతున్నా పట్టించుకుకోవడం లేదంటూ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అవతరణ వేడుకలను అడ్డుకున్నారు.
నల్లగొండ జిల్లావ్యాప్తంగా సోమవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివా
Water Problems | గత పదేండ్లుగా రాని నీటి సమస్య ఇప్పుడు వచ్చింది. చిన్న పాటి సమస్యను పరిష్కరించక పోవడంతో కాలనీ వాసులకు 4 రోజులుగా మిషన్ భగీరథ నీరు అందడం లేదు.
ఎగువ ప్రాంతం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రారంభమైంది. మూడురోజులుగా 2,500 క్యూసెక్కులకుపైగా వరద వస్తున్నది. ఎండాకాలంలో ప్రాజెక్ట్లో నీరు డెడ్స్టోరేజీకి చేరుకుంటుందనుకునే తరుణంలో అడపాదడపా వ�
కనీసం తాగడానికి నీరు లేదు.. గుక్కెడు నీటి కోసం గంటలకొద్దీ నిరీక్షణ.. ఎండిపోయిన బోర్లు, బావులు, అద్దెబండ్లతో నీటి తోలకాలు, అర్ధరాత్రి సైతం మంచినీటి కోసం నానాతంటాలు.. బిందెలు తీసుకొని కిలోమీటర్ల కొద్దీ వెళ్ల�
Mission Bhagiratha | పెద్దేముల్ మండల పరిధిలో జనగాం గ్రామంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ నీరు రోడ్డుపై వృథాగా పారుతుంది. సంబంధిత అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు.
తిర్యాణి మండలం ముల్కలమంద, తోయరేట్ గ్రామాల్లో సుమారు 50 కుటుంబాలుండగా, వీరంతా తాగు నీటికి తండ్లాడాల్సి వస్తున్నది. మిషన్ భగీరథ పథకం ఉన్నప్పటికీ పైపులైన్లు సరిగా లేక గుక్కెడు నీటికోసం వేట సాగించాల్సిన ద�
జిల్లాలో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యా యి. గత రెండు, మూడు నెలలుగా నీటికోసం ప్రజలు అల్లాడుతున్నారు. సుమా రు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టా�
యాలాల మండల పరిధిలోని గ్రామాలలో నీటి సమస్య (Drinking Water) ఉధృతమౌతుంది. నెల రోజుల క్రితం వరకు భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో వేసిన పంటలను ఎలా రక్షించుకోవాలో తెలియక, చేసేదేమిలేక పశువులను మేపిన సంగతి మరవకముందే తాగునీ�
‘సారూ..మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు..కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నాం.. మాకు నీళ్లు వచ్చేలా చూడండి’ అంటూ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఎదుట భీమారం మండలంలోని ఆరెపల్లి, బూరుగుపల్లి గ్రామస్తులు తమ గో�
Sangareddy | వేసవి తాపానికి తోడు తాగునీటికష్టాలతో సంగారెడ్డి జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు ఎండలు మండుతుంటే మరోవైపు గుక్కెడు నీటి కోసం ప్రజలు తిప్పలు పడాల్సివస్తోంది. మిషన్ భగీరథ పథకం నిర్వ
హామీలు ఇచ్చుడే తప్ప కాంగ్రెస్కు వాటి అమలు చేతకాదని కేసీఆర్ విమర్శించారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చారని, తమను మించిన సిపాయిలు లేరని జబ్బలు చరిచారని పేర్కొన్నారు.