పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువు కట్ట సమీప
సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల మంచినీటి సమస్యలను శాశ్వతంగా పోగొట్టేందుకు మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చి ప్రజలకు మంచినీటి సమస్యలు లేకుండా చేశారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి �
తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి నాణ్యమైన తాగునీటిని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వెస్ట్ మారేడ్పల్లిలోని మల్ట
మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ‘మంచినీళ్ల పండుగ’ను మండల పరిధిలోని ముచ్చర్ల ప్లాంట్ వద్ద నిర్వహించారు. ఈ సం�
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశానికి దిక్సూచిలా మారిందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని చిల్పకుంట్ల గ్రామంలో ఆదివారం నిర్వహించిన మంచినీళ్ల పండుగలో ఆ
కరువు కాటకాలు ఉన్న ప్రాంతాల ప్రజల గొంతు తడిపిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆడబిడ్డలు బిందెలు పట్�
Minister Dayakar Rao | తెలంగాణ పల్లెల్లోని ఏ ఆడబిడ్డ మంచినీళ్ల కోసం బిందె పట్టుకొని వీధుల్లోకి రావొద్దనే గొప్ప సంకల్పంతో మిషన్ భగీరథ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా�
సమైక్య రాష్ట్రంలో తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని దుస్థితి. ఆడబిడ్డలు కిలోమీటర్ల కొద్దీ నడిచి తెచ్చిన బిందెడు నీటితో ఇంటిల్లిపాదీ గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి. కలుషిత నీటితో రోగాలపాలైన దయనీయ స్థితి.
సమైక్య పాలకుల హయాంలో గుకెడు మంచినీటికి తహతహలాడిన పల్లెలు ప్రస్తుతం శుద్ధమైన నీటిని తాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల�
సాధారణ నిధులతో, అపసోపాలు పడుతూ, అభివృద్ధి జాడ కానరాక, అష్టకష్టాలతో భారంగా సాగుతూ వచ్చిన మున్సిపాలిటీలకు స్వరాష్ట్రంలో కొత్త ఊపు వచ్చింది. నాటి పాలనలో ఉమ్మడి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు అభివృద్ధికి ఆమడ
ప్రగతి సారధి, తెలంగాణ విధాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సారథ్యంలో మంచిర్యాల జిల్లా ఉజ్వలమైన ప్రగతి సాధించింది. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. తొమ్మిదేండ్ల పాలనలో ఆర�
గుక్కెడు నీటి కోసం శివారు ప్రాంతాల్లోని బోరు మోటర్ల వద్దకు పరుగులు.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసనలు.. నల్లాల వద్ద పంచాయితీలు.. ఇవన్నీ ఒకప్పటి మాట. తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేయడమే లక్ష్యంగా సీఎం క�
వరంగల్ మహానగరానికి చుట్టూ ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. 8 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2,193 కోట్లు మంజూరు చేసింది.