బీజేపీ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండ అని, వారి వెన్నంటి ఉంటానని.. కలిసికట్టుగా బీఆర్ఎస్ను �
నేడు అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొని ప్రతి రంగంలో మహి ళా శక్తి అజేయంగా నిలుస్తున్నది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో సైతం లాఠీలకు, రబ్బరు బుల్లెట్లకు వెరవని ధైర్యం, తమ ప్రాణార్పణతో ఉద్యమ జ్యోతిని వ
జిల్లాలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్భగీరథ పథకం సత్ఫలితాలను ఇస్తుంది. ఏండ్లుగా తాగునీటి ఎద్దడి తో అవస్థలు పడుతున్న గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర
మిషన్ భగీరథ పథకం మరో చరిత్ర సృష్టించింది. ఈ ప్రాజెక్టును అంచనా వ్యయం కంటే 18% తక్కువ వ్యయంతో పూర్తి చేశారు. దీనిని రూ.44,933.66 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించారు.
ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సత్తుపల్లిలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీ
గతంలో వేసవి వచ్చిందంటే మూడు నెలలపాటు నీటి కోసం వ్యవసాయ బావులు, చెలమలకు ఉదయమే పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకురావడంతో ఇంటింటికీ నల్లాల ద్వా రా తాగునీరు �
: మిషన్ భగీరథ పథకం కేవలం ఇంటింటికీ నల్లా నీళ్లు అందించడమే కాకుండా ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నది. సీఎం కేసీఆర్ ‘భగీరథ’ ప్రయత్నంతో ప్రజలకు శుద్ధి చేసిన జలాలు అందడమే కాకుండా కలుషిత నీటి వ
మునుగోడు నియోజకవర్గంలోని ఫ్లోరోసిస్ బాధితులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉప ఎన్నికలో తామంతా టీఆర్ఎస్కే అండగా నిలబడతామని తెలిపారు. కారు గుర్తుపై ఓటు వేసి కృతజ్ఞతలు �
సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింద ని, కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ జల్ జీవన్ మిషన్ అవార్డు’ ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు.