పాలేరు రిజర్వాయర్లో ఎగువ నుంచి ఇన్ఫ్లో లేకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో జలాలు నిండుకోవడంతో దిగువన నీటి ఎద్దడి ఏర్పడింది. 10 సంవత్సరాల కింద వచ్చిన సాగునీటి
మండలంలోని గోపల్దిన్నె ప్రాథమిక పాఠశాల అదనపు గదిని బుధవా రం ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు ప్రభుత్వ పా ఠశాలల్లో
ఒకప్పుడు కరీంనగర్ మంచినీటి సమస్యతో అల్లాడేది. పక్కనే మానేరు రిజర్వాయర్ ఉన్నా.. వేసవి వచ్చిందంటే చాలు తండ్లాడేది. కానీ, నాటి కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో కరీం‘నగర’ం దాహం తీ
కడెం జలాశయం నుంచి ఐదు మండలాల ప్రజలకు తాగునీరు అందిం చాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. గతంలో వేసవికాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చేంద�
ఒకప్పుడు కరువుకు నిలయమైన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం స్వరాష్ట్రంలో సస్యశ్యామలంగా మారింది. సమైక్య పాలనలో సాగు, తాగునీరందక ఇబ్బందిపడిన ప్రజలకు నేడు గోదావరి జలాలు అందుతున్నాయి. నాడు కరెంట్ కోతలతో పంట
పదేండ్ల కిందట తాగునీటి కోసం కంటిమీద కునుకులేకుండా రాత్రింబవళ్లు నల్లాల వద్ద బిందెలు పెట్టి పడిగాపులు కాసిన రోజులెన్నో.. మహిళలు బిందెలు తీసుకొని వ్యవసాయ పొలాలు, చెలిమెల వద్ద గుక్కెడు నీటి కోసం కిలోమీటర్�
2014 ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గీసుగొండ, సంగెం మండలాల్లోని శాయంపేట, చింతలపల
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అడుగు జాడల్లో పయనించాం. నియోజకవర్గానికి
సంబంధించి, ప్రజల సాధక, బాధకాలను తెలుసుకొని మౌలిక వసతుల కల్పనకు దాదాపు ఆరువేల కోట్లతో
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తడం లేదు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతున్నది. ఆర్మూర్ బల్దియాలో తాగునీటికి ఎస్సారెస్పీ బ్యాక్ వాటరే ప్రధా�