చేతులు కాలాక ఆకుల కోసం వెతికినట్లుంది సర్కారు పనితీరు. సంగారెడ్డి జిల్లా సంజీవన్రావుపేట్లో మిషన్ భగీరథ నీరు సరఫరా కాని పరిస్థితుల్లో కలుషిత బావి నీటిని తాగి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో వంద మందికి ప
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరథ పథకం ప్రజల్లో విశేష ఆదరణ చూరగొన్నది. జలాశయాల నుంచి పంపుహౌస్ల ద్వారా సేకరించిన నీటిని శుద్ధిచేసి గ్రామాలకు తరలించడం, అక్కడి నుంచి ఇంటింటి�
మిషన్ భగీరథ పథకంపై ప్రభుత్వం ఇంటింటి సర్వేను చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో సోమవారం నుంచి ప్రారంభమైన సర్వే క్షేత్రస్థాయిలో పది రోజులపాటు కొనసాగనున్నది.
గత ఆరునెలల కాలంలో మిషన్ భగీరథ పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ పథకం నిర్వహణ గ్రామ పంచాయతీలకు అప్పగించాక నీటి సరఫరా లోపభూయిష్టంగా మారింది. లీకేజీల వల్ల కొన్ని చోట్ల స్వచ్ఛనీరు కలుషితమవుతున్నది.
ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహబూబ్నగర్ మున్సిపాలిటీ విలీన గ్రామమైన బోయపల్లిలో మంచినీటి సమస్య పరిష్కారమైంది. ‘సీఎం సొంత జిల్లాలో దాహం దాహం’ అన్న శీర్షికతో గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు
తాగునీటి సమస్యను అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని మహాఅద్భుతమైన మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించినట్టు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. మంగళవారం టీవీ9 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనుషులతో పాటు పశుపక్షాదులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చెరువులు, కుంటలు నీళ్లులేక వట్టి బోవడం.. బోర్లల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో దప్పిక తీర్చు కోవడానిక�
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన లేండిగూడలో తాగు నీటికి తిప్పలు పడాల్సి వస్తున్నది. మిష న్ భగీరథ పథకం ద్వారా వారంలో మూడుసార్లు.. అదీ కూడా కొన్ని ప్రాంతాలకే నీరు సరఫరా చేస్తుండగా, గ్రామస్తులు గొంతు త
సిర్పూర్(యు) మండలం చోర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పూనగూడ వాసులు తాగు నీటి కోసం నరకయాతన పడుతున్నారు. గుక్కెడు నీటి కోసం రాళ్లురప్పలతో కూడిన అడవి దారి గుండా వెళ్లి.. గుట్ట కింద ఉన్న పాడుబడ్డ బావిలో నుం�
పాలేరు జలాశయం ఏర్పడిన తరువాత ఈ తరహా నీటి కష్టాలు ఎన్నడూ రాలేదు. రిజర్వాయర్లోని నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతుండడం అటు అధికారులను, ఇటు ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.