గతంలో వేసవి వచ్చిందంటే మూడు నెలలపాటు నీటి కోసం వ్యవసాయ బావులు, చెలమలకు ఉదయమే పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకురావడంతో ఇంటింటికీ నల్లాల ద్వా రా తాగునీరు �
: మిషన్ భగీరథ పథకం కేవలం ఇంటింటికీ నల్లా నీళ్లు అందించడమే కాకుండా ప్రజారోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నది. సీఎం కేసీఆర్ ‘భగీరథ’ ప్రయత్నంతో ప్రజలకు శుద్ధి చేసిన జలాలు అందడమే కాకుండా కలుషిత నీటి వ
మునుగోడు నియోజకవర్గంలోని ఫ్లోరోసిస్ బాధితులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉప ఎన్నికలో తామంతా టీఆర్ఎస్కే అండగా నిలబడతామని తెలిపారు. కారు గుర్తుపై ఓటు వేసి కృతజ్ఞతలు �
సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింద ని, కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ జల్ జీవన్ మిషన్ అవార్డు’ ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు.