ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును అడ్డుకోవాలని, అందుకోసం వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రా న్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్ (పీఎఫ్ఆర్)ను తక్షణమే తిరసరించాలని కోరుతూ కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్కు
తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలని బీఆర్ఎస్ తీసుకున్న తప్పుడు నిర్ణయం తెలంగాణకు ఆర్థిక నష్టాన్ని మిగిల్చిందని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డ�
సమ్మిళిత వృద్ధికి నమూనా తెలంగాణ అని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తెలంగాణకు దిక్సూచి అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ఆ
కాళేశ్వరం ప్రా జెక్టు నుంచి చుక నీరు వాడకుండా రికార్డు స్థాయి లో పంట పండించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు.
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు పేరొన్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణకు సంబంధించి యాక్షన్ప్లాన్ సిద్ధం చేయాలని సంబంధిత ఏజెన్సీలను సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
ములుగు నియోజకవర్గంలో గోదావరి నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు(ఎత్తిపోతలు) నిర్మించి రైతులకు సాగునీరు అందించాలని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీత�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైన్యం చేస్తున్న పోరాటం అనన్య సామన్యమైనదని, త్రివిధ దళాల సాహసాలకు భారత్ గర్విస్తుందని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి, కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్రె
Revanth Reddy | ఆయన ఓ బీజేపీ నేత. కేంద్ర జల్శక్తి శాఖ మాజీ సలహాదారు. ఎన్డబ్ల్యూడీఏ నదుల అనుసంధానం ప్రాజెక్టుల టాస్ఫోర్స్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. కేంద్రంలోని ఎన్డీయే సరారులో నిన్నమొన్నటి వరకు కీలకంగా పనిచ
దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులోని అన్ని దశల్లో పనులను రెండేండ్లలో పూర్తి చేస్తామని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట శివారులోని పంపు