మార్చి 26న అసెంబ్లీలో సాగునీటి శాఖ పద్దులపై చర్చ సందర్భంగా తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ చెప్పిన అంశం మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు మధ్య వాదోపవాదాలు చెల�
ఏదైనా అతి ముఖ్యమైన ప్రజోపయోగ కార్యక్రమం కోసమో.. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడో పర్యటనల కోసం వాడాల్సిన హెలికాప్టర్ను మన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పల్లె వెలుగు బస్సులా మార్చేశారు.
ఉగాది పర్వదినం నుండి పేదోడి ఇంట ప్రతి రోజు పండుగే అని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. హుజూర్నగర్లో ఆదివారం జరిగే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభా ఏర్పాట్�
తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీడబ్ల్యూసీ ఇచ్చిన సలహా లెటర్ తమ వద్ద ఉన్నదని.. దాన్ని ఉత్తమ్కు చూపిస్తానని, తాను చెప్పేది నిజమైతే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి క్షమాపణ చె�
Vijayashanti | మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. ఏప్రిల్ మూడున కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని గాంధీభవన్ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి.
అసెంబ్లీ సమావేశాలంటే గతంలో అందరూ అటెన్షన్తో ఉండేవాళ్లు. ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలు ఉన్నాయంటే సభాపక్షనేత సహా అధికార పార్టీ సభ్యులు పూర్తిస్థాయిలో హాజరయ్యేవారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు దాదాపు ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణను 14 నెలలుగా పెండింగ్లో పెట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం తుది కసరత్తు మొదలుపెట్టింది. మంత్రివర్గ కూర్పుపై చర్చించేంద�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 40వసారి ఢిల్లీకి వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితోకలిసి సీఎం ఢిల్లీ వెళ్లారు.
Jan Pahad Dargah | సూర్యాపేట జిల్లా హుజూర్గర్ నియోజకవర్గం పాలకువీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా గ్రామంలో సైదులు బాబా సమాధులను మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు జిల్లాలోని పలువురు శాస
కాంగ్రెస్ ప్రభుత్వ తాజా బడ్జెట్ గారడీ మాటలు, గాలిమేడలు అన్నట్టుగా సాగిందని బీఆర్ఎస్ విరుచుకుపడింది. అంకెలు చూస్తే ఆర్భాటంలా.. పనులు చూస్తే డొల్లతనంలా కనిపిస్తున్నదని ధ్వజమెత్తింది.
సాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన డొల్లతనాన్ని స్పష్టం చేసింది. ప్రాజెక్టులను నిర్మించే పనులను ఎలాగూ చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం... బీఆర్ఎస్ పూర్తి చేసిన వాటిని ప్రారంభించే విషయంలో
ఎస్సీలకు ప్రస్తుతం 15% రిజర్వేషన్ అమలవుతున్నది. అయితే, ఆ కోటాలో మాల కులస్తులే ఎకువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ 1970వ దశకంలోనే మొదలైంది. అది క్రమేణా ఊపందుకున్నది.
‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను పూర్తిగా తెరిచిపెట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చెప్పింది. బరాజ్ల్లో నీటిని నిల్వ చేయకూడదని, ఒకవేళ నిల్వ చేస్తే అవి కూలిపోతాయని ఎన్డీఎస్ఏ
Kotha Prabhakar Reddy | ఇవాళ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కలిశారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, తలాపునా మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉన్నా దుబ్బాక నియోజకవర్గ