అవినీతి గురించి సీఎం రేవంత్రెడ్డి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతది అని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. ‘వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ ‘వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’.. నువ్వేమో ‘వాటా మ్యా�
ఎస్ఎల్బీసీ పనులను పున:ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు సైన్యంలో పనిచేసిన అధికారులను డిప్యుటేషన్పై తీసుకొచ్చి ఎలక్ట్రో మాగ్నెటిక్ లీడర్ సర్వే చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నామని నీటి �
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ఈనెల 14 నుంచి చేపట్టనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా
మండలంలోని మూసీ, కృష్ణానదిపై నిర్మిస్తు న్న బెట్టెతండా, జాన్పహాడ్ లిప్ట్ పనులను వేగవంతం చేసి అం దుబాటులోకి తేవాలని నీటి పారుదల, పౌరసరఫరా శాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టును చట్టపరంగా అడ్డుకుంటామని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు.
తమిళనాడులోని కావేరీ బేసిన్కు గోదావరి జలాలను తన్నుకుపోవాలనే మోదీ ప్రభుత్వం వ్యూహం పన్నగా, రేవంత్రెడ్డి, చంద్రబాబు సహకరిస్తూ తెలంగాణ ప్రజలను దగా చేస్తున్నారు.
కేసీఆర్ పాలనలో ఏటా నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు పడేదని, కానీ కాంగ్రెస్ సర్కారుకు ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా గుర్తుకువస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎద్దేవా చేశారు.
ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును అడ్డుకోవాలని, అందుకోసం వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రా న్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్ (పీఎఫ్ఆర్)ను తక్షణమే తిరసరించాలని కోరుతూ కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్కు
తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాలని బీఆర్ఎస్ తీసుకున్న తప్పుడు నిర్ణయం తెలంగాణకు ఆర్థిక నష్టాన్ని మిగిల్చిందని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డ�
సమ్మిళిత వృద్ధికి నమూనా తెలంగాణ అని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తెలంగాణకు దిక్సూచి అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ఆ
కాళేశ్వరం ప్రా జెక్టు నుంచి చుక నీరు వాడకుండా రికార్డు స్థాయి లో పంట పండించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు.
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు పేరొన్నారు.