ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్కు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎగుమతి చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గల
గడిచిన ఏడాదికిపైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఏం చెప్తున్నారో.. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో అదే ఉన్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు. ఎన్ని�
తెలంగాణకు నష్టం కలిగించేలా గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తమ ప్రభుత్వం అడ్డుకొని తీరుతుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్�
భూ సేకరణను తొందరగా చేపట్టి, బునాదిగాని కాల్వ పనులను పూర్తి చేయాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మం
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలానికి నూతనంగా మంజూరైన 1,903 రేషన్ కార�
Pattolla Sashidhar Reddy | జూలై మాసం పూర్తికావస్తుందని, వేసినటువంటి నారుమడులు అన్ని ఎండిపోకుండా తక్షణమే నిబంధనల ప్రకారం ఉన్నటువంటి 0.5 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని మెదక్ మాజీ ఎమ్మె�
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండలం రామాపురంలోని కల్తీ మద్యం అమ్మకాల్లో రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హస్తం ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ
ఎస్ఎల్బీసీ పునరుద్ధరణకు సంబంధించి జీఎస్ఐ (జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా), ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్)తో వెంటనే సర్వే నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఎన్ ఉత
తెలంగాణలో కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల గోదావరి వరద జలాలను ఉపయోగించుకునేలా ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మిస్తామని, అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతితో పాటు న
Harish Rao | ‘నిలదీస్తే గాని కాంగ్రెస్లో కదలిక రాదా? మేం ప్రశ్నిస్తే తప్ప రైతుల నీటి తిప్పలు గుర్తుకు రావా? ’ అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.‘
కోదాడ డివిజన్ వ్యాప్తంగా సంవత్సరంన్నర కాలంలో పోలీసులు సంబంధిత అధికారుల మద్దతుతో యథేచ్ఛగా గంజాయి, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని గొప్పలు చెప్పుకునే మంత్రి ఉత్తమ్, ఎమ్మెల�
హైదరాబాద్లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ సభకు వెళ్లొస్తుండగా కట్టంగూర్ మండలం పామనగుండ్ల గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మఠంపల్లి మండలం చెన్నాయిపాలెంకు చెందిన కుర్రి శ్రీను మృత�