ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు నివ్వెరపరుస్తున్నయ్. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పట
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడిపై యువ రైతు, కాంగ్రెస్ కా ర్యకర్త రమావత్ రమేశ్ సైదానాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సాగున�
తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసిన సందర్భంగా 1955-56లో విద్యార్థులు, విద్యావంతులు, చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి, జేవీ నర్సింగారావు వంటి నాయకులు వారి శక్తిమేరకు నిరసనలు, ధర్నాలు, బంద్లు నిర్వహించారు. తెలంగాణ గ్�
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మండలంలోని నక్కగూడెం గ్రామంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో నిర్మించిన నక్కగూడెం(రాగ్యానాయక్�
ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం కోసం గడ్డం సోదరులు (వినోద్, వివేక్ వెంకట్స్వామి), ప్రేమ్ సాగర్రావు ఢిల్లీలో లాబీయింగ్ చేయిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను వివేక్ వెంకటస్�
ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై
వారం రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలుచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్రెడ్డి
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఇచ్చేంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపే ప్రసక్తే లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.
నీటిపారుదలశాఖ శాఖపై రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం పూ ర్తిగా తప్పుల తడక అని, సత్యదూరమని ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. అది వైట్పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్ అని వ్యాఖ్యానించా�
నీటిపారుదల రంగంపై శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ హడావుడి చేసిన ప్రభుత్వం.. చివరికి తానే ‘తెల్ల’మొఖం వేసింది. అవకాశం ఉన్నా.. సమయం ఉన్నా.. చర్చ జరుపకుండానే యూటర్న్ తీసుకున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ సందర్శనకు మంగళవారం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సాగునీటి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఇతర మంత్రులు సాగునీటి విషయాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్ర
సమైక్య రాష్ట్రంలో కన్నా ఎక్కువ అన్యాయం బీఆర్ఎస్ పాలనలో జరిగిందని పదేపదే ఉత్తమ్ పేర్కొంటున్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు మరోసారి ఈ తరానికి తెలపాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించకపోతే ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించేది లేదని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది.
కృష్ణా ప్రాజెక్టులను ఎట్టిపరిస్థితుల్లో కేఆర్ఎంబీకి అప్పగించేంది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇవ్వమని తెలిపారు.