నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఇచ్చేంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపే ప్రసక్తే లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.
నీటిపారుదలశాఖ శాఖపై రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం పూ ర్తిగా తప్పుల తడక అని, సత్యదూరమని ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. అది వైట్పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్ అని వ్యాఖ్యానించా�
నీటిపారుదల రంగంపై శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ హడావుడి చేసిన ప్రభుత్వం.. చివరికి తానే ‘తెల్ల’మొఖం వేసింది. అవకాశం ఉన్నా.. సమయం ఉన్నా.. చర్చ జరుపకుండానే యూటర్న్ తీసుకున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ సందర్శనకు మంగళవారం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సాగునీటి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఇతర మంత్రులు సాగునీటి విషయాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్ర
సమైక్య రాష్ట్రంలో కన్నా ఎక్కువ అన్యాయం బీఆర్ఎస్ పాలనలో జరిగిందని పదేపదే ఉత్తమ్ పేర్కొంటున్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు మరోసారి ఈ తరానికి తెలపాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించకపోతే ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించేది లేదని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది.
కృష్ణా ప్రాజెక్టులను ఎట్టిపరిస్థితుల్లో కేఆర్ఎంబీకి అప్పగించేంది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. షరతులు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇవ్వమని తెలిపారు.
గత కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు కనిపిస్తున్నది.
ఇరిగేషన్శాఖ ఈఎన్సీ ఎవరు? రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతున్నది. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన తర్వాత ఈఎన్సీ మురళీధర్ను రాజీన
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. బుధవారం కోదాడ పట్టణంలో వంద పడకల దవాఖానకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం మంత్రులు త�
ప్రాజెక్టుల అప్పగింతపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు ఒకే విషయాన్ని పదేపదే చెప్తున్నారు. భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆదివారం సీఎం
ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారమే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ)కి ప్రాజెక్టుల అప్పగింత కొనసాగిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
ఆపరేషన్ ప్రొటోకాల్ ఖరారు కాకుండా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంతో తెలంగాణ జలహక్కులకు తీవ్రవిఘాతం వాటిల్లనున్నది. సాగర్ ఆయకట్టు ఎల్లకాలం ఎండబెట్టాల్సిన దుస్థితి రానున్నది. సమయానికి విద్యుత్తు �
కృష్ణా ప్రాజెక్టులు, ఔట్లెట్లను అప్పగించారని ఒకవైపు కేంద్రజల్శక్తిశాఖ, మరోవైపు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)తోపాటు ఆయా సమావేశాల మినిట్స్ కూడా స్పష్టం చేస్తుండగా.. ఇంతవరకు రాష్ట్ర �