Dharmapuri Arvind | రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలంగాణ రాష్ర్టాన్ని రోహింగ్యాలకు అడ్డాగా మార్చాలనుకుంటున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. రాష్ట్రంలో సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం), ఎన్
రానున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్కు కీలకమని, బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్థానిక రెడ్హౌస్ల�
ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఓ వైపు యాసంగి ధాన్యం కొనుగోళ్లు మొదలైనా బోనస్పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు.
రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు మొదటినుంచీ అనుమానిస్తున్నట్టే జరిగింది. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వరకు తాత్సారం చేసి, ఎన్నికల కోడ్ రాగానే దానిని సాకుగా చూపించి తప్పించుకుంటుందని, బీఆర్ఎస్ �
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రజల్లో ఆదరణ ఏమాత్రమూ తగ్గలేదని, అడుగడుగునా ప్రజల నీరాజనాలు అందుతుండడమే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ
Minister Uttam Kumar Reddy | చీఫ్ ఇంజినీర్ రమేష్( Chief Engineer Ramesh) అకాల మరణం(Died) దిగ్భ్రాంతికి గురి చేసిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు.
గృహజ్యోతి పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను మార్చి నెల నుంచే అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపా రు. ఎవరికైనా జీరో కరెంట్ బిల్లులు రాకపోయినా.
గృహజ్యోతి పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును మార్చి నెల నుంచే అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరికైనా జీరో కరెంట్ బిల్లులు రాకపోయినా.. అధికారులు ఇంటి వద�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించినట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఇందిరమ్మ �
ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా అమలుచేసి ఇందిరమ్మ రాజ్యమంటే ఏమిటో ప్రజలకు చూపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాంగ్ర�
కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ అంశాన్ని మంగళవారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశమున్నది. ఇదే విషయాన్ని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కూడా ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడించారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి భరోసా ఇచ్చారు.
సాగునీరు విడుదల చేసి రైతులకు అండగా నిలవాలని ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లా రైతుల ప్రయోజనా
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా భూములను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ మేర�