యూ ట్యాక్స్ అంటూ నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వెంటనే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్�
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులున్నది వాస్తవమేనని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. వీలైనంత త్వరగా ఆ సమస్యలను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు గురువారం సివిల్సైప్లె భవన్లో ఆయన మీడియాత�
ఓవైపు కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతుంటే, మంత్రులు మాత్రం తాము ఎలా సంపాదించుకోవాలని ప్రణాళికలు వేసుకుంటున్నారని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ ధ్వజమెత�
సివిల్ సప్లయీస్ శాఖలో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని, ఇందులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పాత్ర ఉన్నదని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు.
BJP LP Leader | వ్యవసాయం గురించి అవగాహన లేని ఉత్తమ్ కుమార్ రెడ్డిని సివిల్ సప్లై మంత్రిగా పెట్టి రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని బీజేపీ ఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చ డం బీజేపీకి అలవాటు. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాలను కూల్చింది. కానీ, తెలంగాణలో మా ప్రభుత్వాన్ని కూల్చడం బీజేపీ తరంకాదు. ఇక్కడ ఆ పార్టీ ఆటలు సాగవు’ అని మంత్రి
Uttam Kumar Reddy | మళ్లీ బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు(Reservations) రద్దు చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు.
ముగ్గురు ప్రముఖులు శనివారం కరెంటు కోతల ప్రభావానికి గురయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి సీతక్క, మాజీమంత్రి మల్లారెడ్డి పాల్గొన్న కార్యక్రమాల్లో పవర్కట్ కావటం గమనార్హం. వీరు ప్రముఖులు కాబట్ట
రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేవని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్కు ఉన్న 39 మంది ఎమ్మెల్�
ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై గాంధీభవన్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బడాయి మాటలు చెప్పబోయి అభాసుపాలయ్యారు.