కాళేశ్వరం భద్రతపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) మరికాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్న ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు హాజరుకానున�
మేడిగడ్డ బరాజ్ రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలపై ఈ నెల 20న ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నట్టు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్
‘ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నామని, అందరూ కష్టపడి పనిచేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు.
రాష్ట్ర సాగునీటిపారుదల శాఖలో జనరల్ బదిలీలను చేపట్టాలని జలసౌధకు వచ్చిన మంత్రి ఉత్తమ్ను ఏఈఈ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ కిషన్రావుకు ‘పౌర సంస్థ క్యాపిటల్ ఫౌండేషన్, సొసైటీ ఎర్త్కేర్ ఎన్విరాన్మెంట్' జాతీయ అవార్డును ప్రకటించింది. ఆదివారం రాత్రి శా�
క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ నల్సార్ యూనివర్సిటీలో శనివారం సందడిగా జరిగింది. జాతీయ, ప్రముఖుల పేర్లతో ఈ అవార్డులను గ్రహీతలకు రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమారెడ్డి చేతుల
ఈ ప్రభుత్వంలో ఆరు రకాల అవినీతిని ఆధారాలతో బయటపెట్టినా, ఒకదాని మీద కూడా చర్యలు తీసుకోలేదని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు.
సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్, నేరేడుచర్ల, కోదాడ మున్సిపాలిటీల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులపై సోమవారం హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్, కోద�
జిల్లాకు సంబంధించిన సమస్యలను ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పట్టించుకోవడం లేదని, అసలు ఆయన ఇన్చార్జి మంత్రిగా ఉన్నట్టా.. లేనట్టా? అని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ నిలదీశారు.
రైస్ మిల్లర్లు అత్యాధునిక యంత్రాలను, సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇంటర్నేషనల