గృహజ్యోతి పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను మార్చి నెల నుంచే అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపా రు. ఎవరికైనా జీరో కరెంట్ బిల్లులు రాకపోయినా.
గృహజ్యోతి పథకం కింద పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును మార్చి నెల నుంచే అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరికైనా జీరో కరెంట్ బిల్లులు రాకపోయినా.. అధికారులు ఇంటి వద�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించినట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఇందిరమ్మ �
ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా అమలుచేసి ఇందిరమ్మ రాజ్యమంటే ఏమిటో ప్రజలకు చూపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాంగ్ర�
కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ అంశాన్ని మంగళవారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశమున్నది. ఇదే విషయాన్ని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కూడా ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడించారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి భరోసా ఇచ్చారు.
సాగునీరు విడుదల చేసి రైతులకు అండగా నిలవాలని ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లా రైతుల ప్రయోజనా
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా భూములను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ మేర�
మహిళలు, బాలలపై వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు.
Minister Uttam Kumar Reddy | గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పథకాలకు ఇప్పటికే సుమారు 80 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని.. పథకం అందని
గురుశిష్యులుగా చెప్పుకొనే మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రహస్యంగా భేటీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ ఇద్దరు నేతలు గురువారం బేగంపేట వ�
‘ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను...’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటితో మూడు నెలలు పూర్తయ్యాయి. రాష్ట్ర గవర్నర్ సమక్షంలో, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిగా ప్రమ�
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ సమర్పించే ప్రాథమిక నివేదిక ఆధారంగానే మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు చర్యలు చేపడతామని రాష్ట్ర సాగునీటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ�
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం ఢిల్లీలో సమావేశం కానున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనున్నది. సమావేశానికి సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, డిప్యూటీ సీ�
కాళేశ్వరం ప్రాజెక్టు కింద తక్కువ ఖర్చుతో కాలువలు తవ్వి, సాగునీరు అందించేందుకు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో పరిశీలించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు.