తాగునీటి కోసం మహారాష్ట్రలోని కోయినా నుంచి తొలుత 30 టీఎంసీలను ఆడగాలని నిర్ణయించుకున్న తెలంగాణ సర్కారు, ఇప్పుడు కర్ణాటక రాష్ర్టాన్ని కూ డా 10 టీఎంసీలు కోరాలని యోచిస్తున్నది.
పల్లెల్లో సంక్రాంతి శోభ ఉట్టి పడుతున్నది. మూడు రోజుల ముచ్చటైన పండుగ సంబురాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు భోగి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గంలో గతంలో నిర్మించిన లిఫ్ట్లకు మరమ్మతులు చేయించి పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటానని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద మొత్తంగా 18 లక్షల స్థిరీకరణ ఆయకట్టు ఉన్నదని, అయితే ఈ ఏడాది బరాజ్లలో నీటినిల్వలు లేకపోవటంతో పంటలకు పూర్తిస్థాయిలో నీరివ్వలేకపోతున్నామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమా�
నల్లగొండ జిల్లా రైతాంగానికి సాగునీళ్లు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, రెండేండ్లలో ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. నల్లగొండ జిల్ల�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను రెండేండ్లలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారుల
కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. విచారణకు క్యాబినెట్లో తీర్మా నించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిం ది.
రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ జరిపించి.. కోటా మేరకు భారత ఆహార సంస్థకు బియ్యం నిల్వలు చేరవేసేలా పర్యవేక్షణ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు.
ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను వేగవంతంగా ఆన్లైన్లో నమోదు చేయాలని, సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు.
2014లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అప్పటివరకు ఉన్నటువంటి ఏఐబీపీ, ఆర్ఆర్ఆర్ వంటి పథకాలను ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై)గా మార్చింది. పీఎంకేఎస్వై పథకం కింద చిన్న చిన్న నీటి పార�
మే నెలాఖరు కల్లా సీతారామ ప్రాజెక్ట్ పరిధిలోని అన్ని కాలువల పనులు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఆదివారం హైదరాబా�
Minister Uttam Kumar Reddy | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన పాలనకు ప్రభుత్వ నిబద్ధత ఇదే నిదర్శనమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన రెండో రోజూ కొనసాగుతున్నది. గురువారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రితోపాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం.. తాజాగా యూపీఎస్సీ (UPSC) చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని కలి�