త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో ఉత్సాహంలో ఉండగా.. ఇదే సరైన సమయమని భావిస్తూ తమ వారస�
సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించాలని కలెక్టర్కు లేఖ రాసినట్లు ఓ దినపత్రికలో (నమస్తే తెలంగాణ కాదు) వచ్చిన కథనంలో వాస్తవం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్�
మేడిగడ్డపై మాట్లాడేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి కొంచెమైనా కామన్సెన్స్ ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంస్థలు రుణాలిచ్చిన మేడిగడ్డ కుంగిపోత
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును ఇప్పుడు మళ్లీ చేపట్టి నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.
సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సీఐకి సకాలంలో అం దిం చకుండా జాప్యం చేస్తున్న రైస్మిలర్లపై పీ డీ యాక్ట్ నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసు కోవాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారుల ను ఆదేశించారు.
కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులను ప్రోటోకాల్ పాటించకుండా, నియోజకవర్గ ఎమ్మెల్యేనైనా తనకు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి చెక్కులు పంపిణీ చేయడమే ప్రజాపాలనా? అని హుజూరాబాద్ ఎమ్మెల్
గత కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు గోదావరి నీటిని అందించేందుకు వీలుగా తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. త
కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ), అన్నారం (సరస్వతీ బరాజ్)ను నేడు రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించనుంది. మొదట రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఐటీ, ఇండ్రస్ట�
వంద రోజుల్లో తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని జిల్లా ఇన్చార్జి, నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
మేడిగడ్డ బరాజ్ వద్ద పిల్లర్ల కుంగుబాటుకు కారణాలను తెలుసుకొనేందుకుగాను ఇసుక తొలగింపునకు అనుమతులివ్వాలని మహారాష్ట్ర సర్కారుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.
Minister Uttam Kumar Reddy | తమ ప్రభుత్వం పూర్తిగా పారదర్శక పాలన అందిస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Utham Kumar Reddy) అన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజాపాలన (Prajapalana) గ్రామసభ
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ప్రజా పాలన సభలు నిర్వహించాలి. ఆరు గ్యారెంటీలకు అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా బాధ్యతగా నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలి.’
ఆరు గ్యారెంటీల అమలు కోసం అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు గ్రామ సభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.