రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ జరిపించి.. కోటా మేరకు భారత ఆహార సంస్థకు బియ్యం నిల్వలు చేరవేసేలా పర్యవేక్షణ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు.
ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను వేగవంతంగా ఆన్లైన్లో నమోదు చేయాలని, సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు.
2014లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అప్పటివరకు ఉన్నటువంటి ఏఐబీపీ, ఆర్ఆర్ఆర్ వంటి పథకాలను ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై)గా మార్చింది. పీఎంకేఎస్వై పథకం కింద చిన్న చిన్న నీటి పార�
మే నెలాఖరు కల్లా సీతారామ ప్రాజెక్ట్ పరిధిలోని అన్ని కాలువల పనులు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఆదివారం హైదరాబా�
Minister Uttam Kumar Reddy | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలనపై మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన పాలనకు ప్రభుత్వ నిబద్ధత ఇదే నిదర్శనమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన రెండో రోజూ కొనసాగుతున్నది. గురువారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రితోపాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం.. తాజాగా యూపీఎస్సీ (UPSC) చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని కలి�
త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో ఉత్సాహంలో ఉండగా.. ఇదే సరైన సమయమని భావిస్తూ తమ వారస�
సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని తనకు కేటాయించాలని కలెక్టర్కు లేఖ రాసినట్లు ఓ దినపత్రికలో (నమస్తే తెలంగాణ కాదు) వచ్చిన కథనంలో వాస్తవం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్�
మేడిగడ్డపై మాట్లాడేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి కొంచెమైనా కామన్సెన్స్ ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంస్థలు రుణాలిచ్చిన మేడిగడ్డ కుంగిపోత
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును ఇప్పుడు మళ్లీ చేపట్టి నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.
సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సీఐకి సకాలంలో అం దిం చకుండా జాప్యం చేస్తున్న రైస్మిలర్లపై పీ డీ యాక్ట్ నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసు కోవాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారుల ను ఆదేశించారు.
కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులను ప్రోటోకాల్ పాటించకుండా, నియోజకవర్గ ఎమ్మెల్యేనైనా తనకు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి చెక్కులు పంపిణీ చేయడమే ప్రజాపాలనా? అని హుజూరాబాద్ ఎమ్మెల్