మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు ఘటనపై తప్పించుకోవాలని చూ స్తే ఊరుకోబోమని ఎల్అండ్ టీ ప్రతినిధులను రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించా రు. ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను చేయాల్
సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని మిడ్మానేరు నుంచి రంగనాయకసాగర్కు పంపింగ్ చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి మాజీ మంత్రి, సిద్ది�
కుంగిన మేడిగడ్డ బరాజ్కు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
ఉమ్మడి జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రాజెక్టుల తాజా పరిస్థితి,
సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ఆయా పనులను త్వరితగిన పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు.
ఎన్నికల సందర్భం గా కాంగ్రెస్ ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్, ధాన్యంపై క్వింటాలుకు రూ.500 బోనస్ హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని, ఇందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రె
పేదలకు నాణ్యమైన రేషన్ బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. 12 శాతం వినియోగదారులు రేషన్కార్డులు ఉపయోగించలేదని చెప్పారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం వారికి శాఖల కేటాయింపు జరిగింది. హుజూర్నగర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రె�