హైదరాబాద్ : చీఫ్ ఇంజినీర్ రమేష్( Chief Engineer Ramesh) అకాల మరణం(Died) దిగ్భ్రాంతికి గురి చేసిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. రమేష్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నీటి పారుదల శాఖలో రమేష్ ఎంతో చిత్తశుద్ధితో పని చేశాడని గుర్తు చేశారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు.