చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చెరుకు ఆంజనేయులు అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా, బీఆర్ఎస్ నాయకులు సోమవారం వారి నివాసానికి వెళ్లి మృతదేహం వద్ద పుష్ప గుచ్ఛం వేసి నివాళులర్పించారు. ఆంజనేయులు బీఆర్ఎస్
‘పీవీ మన తెలంగాణ ఠీవి.. భారతదేశ ఆణిముత్యం..’ అని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు అభివర్ణించారు. పీవీ స్ఫూర్తితో ప్రజా సంక్షేమ పాలన కొనసాగించడమే వారికి మనం అర్పించే నివాళి అని పేర్కొన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై భారత క్రీడాలోకం స్పందించింది. రోహిత్, కోహ్లీతో పాటు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు నివాళి అర్పించారు.
అభివృద్ధి ఒక్కటే సరిపోదు.. సంక్షేమం కూడా అందరికీ అందాలని నిత్యం తపించే నాయకుడు. ‘తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్' సహకారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీ
KCR | తెలంగాణ రాష్ట్ర సాధనలో.. స్వరాష్ట్ర పదేండ్ల ప్రగతిలో గాంధీజీ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) అన్నారు. గాంధీజీ వర్ధంతి(Gandhiji Death Anniversary) సందర్భంగా కేసీఆర్ నివాళి అర్పించారు. వా
Revanth reddy | చదువుల తల్లి, భారతదేశపు మెుట్టమెుదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే(Savitribai Phule)జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ఆ మహనీయురాలికి నివాళులు అర్పించారు.
CPI Narayana | విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ సాయిబాబాది(Sai Baba) సహజ మరణం కాదని, అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ(CPI Narayana) ఆరోపించారు. సోమవారం గన్పార్క్ వద్ద సాయిబాబా భౌ�
Srinivas goud | తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ(Ilamma) బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas goud) కొనియాడారు. మంగళవారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆమె విగ్రహా
KTR | తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి
Ponnam Prabhakar | కరీంనగర్లోని స్పోర్ట్స్ పాఠశాలలో(Sports school) విద్యార్థుల సంఖ్యను పెంచాలని, స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhak
Harish Rao | కులం, మతం, జాతి విభేదాలు లేకుండా సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న(Sarvai Papanna) అని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు.