ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 1.38 లక్షల ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించేందుకు ప్రభుత్వం మున్నేరు-పాలేరు లింక్ పథకాన్ని చేపట్టిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
తెలంగాణలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో చెప్పడానికి తాజాగా అసెంబ్లీ పరిణామాలే నిదర్శనం. సాక్షాత్తూ రాష్ట్ర శాసనసభ ఆవరణలోనే జనరేటర్ పెట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం.
కృష్ణా జలాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో సగం మంది కాం గ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. చివరకు కొంతమంది మంత్రులు కూడా గైర్
శాసనసభలో శనివారం కృష్ణా నీళ్లపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఒకవైపు మంత్రి ఉత్తమ్కుమార్.. సీరియస్గా ప్రజ�
యేసు క్రీస్తు ప్రవచనాలతో ప్రపంచ శాంతి వర్ధిల్లుతుందని, ఆయన గొప్ప సంఘ సంస్కర్త అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సిసిఆర్
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారుకు విధి విధానాల కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయో లేదో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను మభ్యపెట్టే కుట్రలకు తెరతీసింది.
డీసీసీ అధ్యక్షుల నియామకం ప్రకటన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో మంటలు రేపుతోంది. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షులను ఖరారు చేస్తూ శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రకటించిన విషయం �
రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
ఆహార భద్రతలో భాగంగా దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రతి నెలా ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద�