సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 22న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్సాయితో రాష్ట్ర ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి భేటీ కానున్నారు.
కృష్ణాలో తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఎన్ని? అనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని మరోసారి తేలిపోయిందని నిపుణులు విమర్శలు గుప్పి�
మలిదశ ఉద్యమకారులకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ మలి దశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా రాయపూడి వెంకటనారాయణ మంగళవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి�
కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు చేశారు. రూ.54.03 కోట్లతో రాజీవ్ నగర్ రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు, రూ.5
కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకు చెందిన అన్నదాతలు యూరియా దొరకక సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తూ అరిగోస పడుతున్నారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో సగానికి పైగా వరినాట్లు పడ్డాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులతో సుదీర్ఘ మంతనాలు స�
పంటలకు సరిపడా యూరియా లభించని కారణంగా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గ రైతులు రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి తమ ఆవేదనను ఈ విధంగా వెలిబుచ్చారు.
Telangana Assembly | రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ నోటిఫికేషన్ జారీచేశారు.
2021లో పోలీసులు న మోదు చేసిన ఆ కేసును డిస్మిస్ చేయాలని కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం తీర్పు వెలువరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్న గోబెల్స్ ప్రచారాన్ని నిజం చేసేందుకే ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయడం లేదని మాజీమంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం నీళ్లు వస్తే వారు చెప్పినవి అబద్ధాలని ప్రజలకు అర్�
ఎలిమినేటి మాధవరెడ్డి (ఎస్ఎల్బీసీ) లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో 5వ మోటర్ను తక్షణం అమర్చాలని, తద్వారా 3.2 లక్షల ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చూడాలని ప్రభుత్వానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డ�
ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్కు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎగుమతి చేయనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గల