కాంగ్రెస్ ప్రభుత్వం శుక్ర వారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారెంటీల ఊసే లేదని, హామీల అమల్లో సర్కార్ ప్రజలను ధోకా చేసిందని శా సనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
యాసంగి సీజన్లో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం యాసంగి ధాన్యం కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మౌ�
రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి కొరత లేదని, వినియోగదారుల అవసరాల మేరకు గ్యాస్ అందుబాటులో ఉన్నదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.
2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ పనులు పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టంచేశారు. ప్రణాళికలను అనుసరించి 24 గంటలు, మూడు షిఫ్టుల్లో పనులు చేపడుతున్న�
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రిగా, సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసిన గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేటకు వేలాది కోట్లు తెచ్చి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కానీ గత రెండే�
భీమ్గల్కు తాను ఏమీ చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ నోటితో పక్కనున్న నాయకులు అబద్ధాలు పలికించారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఉత్తమ్ ఫంక్షన్ హాల్లో కూర్చునే బదు�
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనుల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. సొరంగ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళ
ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో 1.38 లక్షల ఎకరాలకు సాగునీటిని స్థిరీకరించేందుకు ప్రభుత్వం మున్నేరు-పాలేరు లింక్ పథకాన్ని చేపట్టిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.