: నీటిపారుదలశాఖకు చెందిన భూములు, జలాశయాలు, కాలువలపై సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టు ల పురోగతి నివేదికలు అందించాలని సాగు నీటిపారుదల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకుతోడు రవాణాకు లారీల కొరత నెలకొనడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సొసైటీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ �
పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. రైతులే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ రవాణాను స్తంభ�
హైదరాబాద్.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చు ఏరోస్పేస్ గమ్యస్థానంగా ఎదిగిందని, రక్షణ రంగ పరిశోధనా సంస్థలు, అత్యాధునిక తయారీ యూనిట్లకు పేరుగాంచిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు చనిపోతే తక్షణ పరిహారం అందించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మంత్రి ఉత్తమ్ మాట్లాడారు.
నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల సమస్య పరిష్కరించకపోతే జాతీయ రహదారుల దిగ్బంధంతో పాటు కలెక్టరేట్ల ముందు వంటావార్పు, ధర్నాలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అభాసుపాలవుతోంది. నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా వేపలసింగారం గ్రామాన్ని ఎంపిక చేశారు. అయితే అధి�
సచివాలయంలో ఇరిగేషన్ శాఖ రూటే సపరేట్గా మారింది. ఏ పేషీలోని హంగులు, ఆర్భాటాలు అక్కడ దర్శనమిస్తాయి. ఓ ఉన్నతాధికారి వచ్చిరాగానే ఇరిగేషన్ శాఖ పేషీని కార్పొరేట్ కార్యాలయంలా తీర్చిదిద్దారు.
యాసంగిలో 148 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రానుండగా, ఇందులో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టంచేశారు.