Uttam Kumar Reddy | ఇరిగేషన్శాఖలో ఇప్పుడు కొడంగల్-నారాయణపేట లిఫ్ట్కు సంబంధించి ఎన్వోసీపై రచ్చ నడుస్తున్నది. తనకు తెలియకుండానే తన శాఖలో జరిగిన ఈ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గుర్రుమీద ఉన్నట్టు జలసౌ�
Harish Rao | ముగ్గురు సీఎం మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని బయట కూర్చోబెట్టారు. తెలంగాణ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బయట కూర్చోబెట్టే అంత సీక్రెట్ ఏముంది దాంట్లో.. ? అని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ �
ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్ల ఉనికినే ప్రశ్నార్థకం చేసే కర్ణాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు ప్రత్యామ్నా య మార్గాలను అన్వేషించాలని అధికారుల ను ఆదేశించింది.
రాష్ట్రంలో ధాన్యం నిల్వలో ఆధునిక పద్ధతులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర సివిల్ సైప్లె శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
: నీటిపారుదలశాఖకు చెందిన భూములు, జలాశయాలు, కాలువలపై సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టు ల పురోగతి నివేదికలు అందించాలని సాగు నీటిపారుదల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకుతోడు రవాణాకు లారీల కొరత నెలకొనడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సొసైటీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ �
పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయకపోతే జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. రైతులే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ రవాణాను స్తంభ�
హైదరాబాద్.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చు ఏరోస్పేస్ గమ్యస్థానంగా ఎదిగిందని, రక్షణ రంగ పరిశోధనా సంస్థలు, అత్యాధునిక తయారీ యూనిట్లకు పేరుగాంచిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు చనిపోతే తక్షణ పరిహారం అందించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం మంత్రి ఉత్తమ్ మాట్లాడారు.
నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల సమస్య పరిష్కరించకపోతే జాతీయ రహదారుల దిగ్బంధంతో పాటు కలెక్టరేట్ల ముందు వంటావార్పు, ధర్నాలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.