రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్తున్నదని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజు�
తెలంగాణకు న్యాయబద్ధంగా దకాల్సిన నదీజల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో శనివారం ప్రత్యేక
సూర్యాపేట జిల్లాను రాజకీయాలకతీతంగా సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసు
ఎల్లంపల్లితో పాటు దేవాదుల , సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేరకు గోదావరి జలాలను ఎత్తిపోయాలని, గరిష్ఠస్థాయిలో వినియోగించుకోవాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
బీఆర్ఎస్ నిలదీతతో తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆగమాగం అయ్యారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేశారు.
రైస్ మిల్లర్లు తమ వద్ద ఉన్న ప్రతి గింజకూ లెక్క చెప్పాల్సిందేనని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవస్థపై పన్నెండు సంవత్సరాల కార్యకలాపాలపై సమగ్ర ఆడిట్ న
‘ఎల్లంపల్లి ప్రాజెక్టును తామే నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి ఉత్తమ్ గారూ.. మీ ఉత్తమాటలు కట్టిపెట్టు. మీరు చెప్పే అబద్ధాలు నిజమైపోవు. అసంపూర్తిగా కాంగ్రెస్ పాలకులు వదిలేసిన ఆ ప్రాజెక్టును
సీఎం రేవంత్రెడ్డి మంత్రులను కూడా బలి చేస్తాడని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను నరేంద్ర మోదీ ఎలా చేశాడో ఉత్తమకుమార్రెడ్డిని అలా చేస్తాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి విమర్�
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వచ్చే జూన్ వరకు తాగునీటికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తున్నదని, తీవ్ర పరిస్థితులు ఏర్పడితే కర్ణాటకను ఆశ్రయించి కృష్ణా జలాలు కోరుతామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్క�