ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వచ్చే జూన్ వరకు తాగునీటికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తున్నదని, తీవ్ర పరిస్థితులు ఏర్పడితే కర్ణాటకను ఆశ్రయించి కృష్ణా జలాలు కోరుతామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్క�
సీఎం రేవంత్రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు శాపంలా మారాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమం త్రి కేసీఆర్పై ఉన్న ద్వేషంతో ప్రజలకు అ న్
‘కూనిరాగాలు తీస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఏమీ తెలియదు. ఆయన ఉత్త మంత్రి మాత్రమే’ అని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఎద్దేవాచేశారు.
ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతు పవనాలు బలహీన పడడంతో వానాకాలం సీజన్ రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర భారీ నీటి పారుదల, పార సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ అన్నారు. శుక్రవారం కోదాడ, హుజూర్నగర్ నియోజ
Uttam Kumar Reddy | ఇరిగేషన్శాఖలో ఇప్పుడు కొడంగల్-నారాయణపేట లిఫ్ట్కు సంబంధించి ఎన్వోసీపై రచ్చ నడుస్తున్నది. తనకు తెలియకుండానే తన శాఖలో జరిగిన ఈ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గుర్రుమీద ఉన్నట్టు జలసౌ�
Harish Rao | ముగ్గురు సీఎం మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని బయట కూర్చోబెట్టారు. తెలంగాణ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బయట కూర్చోబెట్టే అంత సీక్రెట్ ఏముంది దాంట్లో.. ? అని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ �
ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్ల ఉనికినే ప్రశ్నార్థకం చేసే కర్ణాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు ప్రత్యామ్నా య మార్గాలను అన్వేషించాలని అధికారుల ను ఆదేశించింది.
రాష్ట్రంలో ధాన్యం నిల్వలో ఆధునిక పద్ధతులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర సివిల్ సైప్లె శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
: నీటిపారుదలశాఖకు చెందిన భూములు, జలాశయాలు, కాలువలపై సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టు ల పురోగతి నివేదికలు అందించాలని సాగు నీటిపారుదల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకుతోడు రవాణాకు లారీల కొరత నెలకొనడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సొసైటీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ �