ఆహార భద్రతలో భాగంగా దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రతి నెలా ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ ఏజెన్సీలదేనని, ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలే పునరుద్ధరణ వ్యయాన్ని భరించాల్సి ఉంటుందని సాగునీటి పారుదలశాఖ మంత్�
సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం లబ్ధ్దిదారుల బాధలను రెండేళ్లుగా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికలు రాగానే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మంత్రులు
మంత్రులు, ఎమ్మెల్యేల వంటివారు కనిపించినప్పుడు విలేకరులు మాట కలపడం, వివిధ కోణాల్లో ప్రశ్నలు అడగడం, తమకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు వీలుగా తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల జలాలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇరిగేషన్ అధికారుల ను
అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని వరి కోతలు నిలిపి వేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రైతులకు సూచించారు. ఈ మేరకు మొంథా తుఫాన్ విస్తరిస్తున్న పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు చర్యలపై కలెక�
రాష్ట్రంలోని యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం హుజూర్న�
కర్ణాటకలో కాంగ్రెస్, మహారాష్ట్రలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పటికీ నది జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పాత తేదీ (ఈ ఏడాది అక్టోబర్ 10)తో ఇప్పుడు లేఖ రాయడం తప్ప, ఆంధ్రా సర్కారు అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదా? లేదా? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ�
దేవాదుల 8వ ప్యాకేజీలో భాగంగా జనగామ నియోజకవర్గంలోని తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి బచ్చన్నపేట, చేర్యాల, కన్నెబోయినగూడెం రిజర్వాయర్ నుంచి బచ్చన్నపేట, జనగామ మండలాల్లో అసంపూర్తిగా ఉన్న కాలువలను వెంటనే పూర
యూరియా కొరతతో అష్టకష్టాలు పడిన అన్నదాతలను మరో కష్టం వెంటాడుతున్నది. ఈ వానకాలం సీజన్లో సర్కారుకు ధాన్యం అమ్మే రైతులకు సకాలంలో పైసలు రావడం గగనమేనని తెలుస్తున్నది.
చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని, అందులో భాగంగా తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు.