కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
పాలమూరు జిల్లాలో ఇకపై వైద్యం అందక మరణించే ఘటనలు పునరావృతం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్లతో వైద్య సేవలు అందిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని రాష్ట్ర సాంస్కృతిక శాఖమంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూర�
Hyderabad Book Fair | రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయస్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని, ఇది జ్ఞాన తెలంగాణకు పనిముట్టుగా ఉపయోగపడుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతు సంక్షేమం ఆగదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం ఫరూఖ్నగర్ మండలం
అంతర్జాతీయ విమానాశ్రయానికి గంట వ్యవధిలో చేరుకునే అవకాశం ఉన్న మహబూబ్నగర్ను త్వరలో మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు అమెరికాకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివ�
బాధలు తీర్చే సీఎం కేసీఆర్పై ప్రతిపక్షాలు ఆరోప ణలు చేస్తే సహించమని, పాలమూరును బాగుచేసిన దైవం అని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఏది అడిగినా కాదనకుండా జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తున్నా
మహబూబ్నగర్ : పాలమూరు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు ఉ�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీఎం కేసీఆర్ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
వలసల జిల్లాగా ముద్రపడ్డ మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
నూతన విధానం తో క్రీడలకు పెద్దపీట వేయనున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం మహబూబ్నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ అకాడమీలో ఎంపికలను ప్రారంభించారు.
తెలంగాణ మహిళలు ఎవరూ షర్మిలలాగా బూతులు మాట్లాడరని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్ల్ల తర్వాత ఇప్పుడు పాదయాత్రతో ఇక్కడి ప్రజలను అయోమయానికి గురి చేసే కుట్ర జరుగుతున్నదని �
మినీ శిల్పారామంతోపాటు పెద్ద చెరువు మధ్యలో మినీ ఐలాండ్ను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడమేకాకుండా పర్యాటకుల కో సం సెల్ఫీ పాయింట్లు నిర్మిస్తున్నారు.