గిరక తాటి, ఈత మొక్కలను పెంచాలని, ఇందుకోసం హరితహారంలో ఈ మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు.
పిల్లలమర్రి బాలోత్సవం ఆకట్టుకున్నది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్లో పిల్లలమర్రి బాలోత్సవ్ కమిటీ అధ్యక్షుడు బెక్కెం జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఎక్సైజ�
సమైక్య రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో అరకొర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తెలంగాణ ఏర్పడ్డాక సకల సదుపాయాలు కల్పించామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
రోడ్డు విస్తరణ పనుల పూర్తికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులతో రహదారుల నిర్మాణ ప నులప�
కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందు వరుసలో ఉన్నదని, కళాకారులను అక్కున చేర్చుకుని వారికి అనేక అవకాశాలు కల్పిస్తూ ఉందని అబ్కారీ, సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నా
రాష్ట్ర స్థాయి క్రీడలకు పాలమూరు వేదికగా మారిందని, ఇటీవల వాలీబాల్ అకాడమీ ఏర్పాటు చేశామని, ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటుకు కృషిచేస్తానని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సంచారజాతుల కు తెలంగాణ ఏర్పడిన తర్వాతనే ఆసరా ల�