విడిపోయి సుభిక్షంగా జీవిస్తున్న తెలంగాణ ప్రజలను కాటేసేందుకు కాలనాగులు బుసకొడుతున్నాయ్.. కలిసికట్టుగా ఉండి వాటిని తరిమికొట్టేందుకు తెలంగాణ వాసులంతా మరోసారి ఏకం కావాలని రాష్ట్ర మంత్రులు వీ శ్రీనివాస్
కరీంనగర్ మా నేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి..నగరానికి అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాట
జిల్లాకు వచ్చిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్కు టీజీవో, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, టీఎన్జీవోస్�
జ్ఞాన సంపదను జాతికి అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా నగరంలో పుస్తక వేడుక నిర్వహణకు ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నక్సల్బరీ, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం వరకు పుస్తకాలే ఉద్యమాలను నడిపించాయని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ గుర్తుచేశారు.
జ్ఞాన సంపదను జాతికి అందించాలనే తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా నగరంలో పుస్తక వేడుక నిర్వహణకు ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
కవాడిగూడ : జ్ఞాన సంపదను జాతికి అందించాలనే తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా నగరంలో పుస్తక వేడుక నిర్వహణకు ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
Minister Harish Rao | మహబూబ్ నగర్ జిల్లా పాత కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో కలిసి