హన్వాడ, డిసెంబర్ 25 : ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఓ మోడల్గా హన్వాడలో మార్కెట్ యార్డు నిర్మా ణ పనులు చేపట్టాడం జ రిగింది. పనులు చివరి ద శకు చేరుకున్నారు. ఎక్సై జ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషితో రైతు బజార్ కు రూ.60లక్షలు, రూర ల్ స్లాటర్ హౌస్ నిర్మా ణం కోసం రూ.120లక్ష లు, ఓపెన్ జిమ్కు రూ. 25లక్షలు మంజూరు చే శారు. ఇప్పుటికే ఓపెన్ జి మ్ పనులు పూర్తయ్యా యి. మిగతా పనులు వే గంగా జరుగుతున్నాయి. త్వరలో మంత్రి శ్రీనివాస్గౌడ్తో ప్రారంభం కానున్నది. స్లాటర్ హౌస్ గదుల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కానీ ప్లాస్టింగ్ చేస్తున్నారు. పార్కింగ్ టైల్స్ వేస్తున్నారు. రైతు బ జార్ నిర్మాణంలో ప్లొరింగ్పై బండలు వేస్తున్నారు. మా ర్కెట్ యార్డును మోడల్గా నిర్మించి ప్రజలకు అంకితం చే యడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు కూడా కాం ట్రాక్టర్లు నాణ్యతగా చేపడుతున్నారు. అధికారులు ఎప్పుటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. రైతు బజార్ పరిశుభ్రగా ఉండాలని చూట్టు పార్కింగ్ టైల్స్ వేస్తున్నారు.
మండలంలో మార్కెట్ యార్డు ఉమ్మడి జిల్లాలోనే లేని విధంగా నిర్మాణం చేపట్టాడంతో మంత్రి శ్రీనివాస్గౌడ్కు ప్రత్యేక అ భినందనాలు. పనులు కూడా వేగంగా జరుగుతున్నా యి. అధికారుల పర్యవేక్షణ కూడా సక్రమంగా జరుగుతున్నది. ఈనెల చివరి వరకు పనులు పూర్తి కానున్నా యి. మండలంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఎంతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
– బాలరాజు, ఎంపీపీ హన్వాడ మండలం