భద్రాచలంలో (Bhadrachalam) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్లో ఉన్న గోడౌన్లో భారీ పేలుడుతో మంటలు వ్యాపించాయి. బ్లీచింగ్ బస్తాలు, యాసిడ్ బాటిళ్లన గోదామ్లో కాంట్రాక్టర్ నిల్వ ఉం
రైతులు మధిర (Madhira) వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన మిర్చి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు అన్నారు. సోమవారం మధిర వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగో�
ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’లా తయారైంది. మార్కెట్ యార్డుకు తీసుకొస్తున్న జొన్న పంటను కొనుగోలు చేయడంతో జాప్యం ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం అకాల వర్షం కురవడంతో రైతుల వరి ధాన్యం తడిసి నష్టం వాటిల్లింది. వాన సుమారు 20 నిమిషాల పాటు ఏకధాటిగా అకస్మాత్తుగా కురిసింది. దీంతో స్థానిక మార్కెట్ యార్డులో ర
Adilabad | ఆదిలాబాద్ జిల్లా రైతులు పంటను విక్రయించడానికి మార్కెట్ యార్డులో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొన్నది. తమ ఇంట్లో శుభకార్యాలకు కూడా దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.
పసుపు పంటకు మద్దతు ధర చెల్లించాలని నిజామాబాద్లో రైతులు సోమవారం మెరుపుధర్నాకు దిగారు. ముందుగా మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ ఎదుట బైఠాయించారు.
Direct Purchase Centre | నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు రైతుల శ్రేయస్సు దృష్ట్యా మార్కెట్ యార్డులో డైరెక్ట్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి వెల్లడించారు.
తమను దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ హమాలీలు రోడ్డెక్కారు. రెండు గంటల పాటు ధర్నా చేశారు. దీంతో మార్కెట్ కమిటీలో పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి.
Jogu Ramanna | సీసీఐ పత్తి కొనుగోళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరగడం దారుణమని మాజీమంత్రి జోగురామన్న ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Redgram | రైతులు పండించిన పంటలను మార్కెట్ యార్డ్లోనే (Market Yard) అమ్ముకొని ప్రభుత్వం అందించిన పూర్తి మద్దతు ధర పొందాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి తేజ అన్నారు.
కంది రైతులకు రంది పట్టుకుంది. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులకు తిప్పలు తప్పడం లేదు. రైతులకు దన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోనట్లుగా వ్యవహనిస్తున్నది. పంట సాగు మొదలు.. పంట అమ్మకం వరకు రైతులకు
గత శనివారంతో పోలిస్తే సోమవారం ఒక రోజే నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో ఒకేసారి కంది క్వింటాపై రూ.2వేలకు పైగా ధర పడిపోవడంతో సోమవారం రైతులు ఉన్న ఫలంగా మొదలు పెట్టి న ఆందోళనను మంగళవారం సైతం కొనసాగించారు.