పచ్చ పత్రికలు ఏదో ఒక వంకతో ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. అకాలవర్షాలతో జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ వచ్చిన తర్వ�
హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10,56,87,000 (రూ.10.57 కోట్లు)గా నమోదైందని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఆంగోతు అనితా నాయక్, మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి, ఉప
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కు ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్ణీత లక్ష్యానికి మించి ఆదాయం సమకూరింది. రైతు లకు మార్కెట్ యార్డులో వసతుల కల్పన, గిట్టుబాటు ధర లభించడంతో ఇతర యార్డు పరిధిలోని వివిధ మండలాలకు చెందిన
నగరంలోని వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఎండు మిర్చి ధర రాకెట్లా దూసుకెళ్తున్నది. మిర్చి రైతుల ఊహకు కూడా అందనంతగా క్వింటాల్కు రూ.23,000 పలుకుతున్నది. సీజన్ ఆరంభంలో విదేశాలకు పంటను ఎగుమతి చేసే వ్యాపారులు భారీ
బీజేపీ ప్రభుత్వ హయాంలో అన్నదాతకు కడగండ్లే మిగిలాయి. పంటకు పెట్టుబడి వ్యయం, రవాణా, ఎరువులు, కూలీల జీతాలు పెరిగిపోవడం, కనీస మద్దతు ధర లభించకపోవడం, మార్కెట్ యార్డుల్లోకి తీసుకుపోయిన ధాన్యాన్ని కొనేవారు లే�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం తేజారకం మిర్చి పంట ప్రభంజనం సృష్టించింది. సోమవారం ఉదయం జెండాపాట సమయానికే వివిధ జిల్లాల నుంచి రికార్డు స్థాయిలో 50 వేలకుపైగా బస్తాలను మార్కెట్కు తీసుకొచ్చారు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాల్ పత్తికి రూ.8,310 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రు 40 బస్తాల పత్తి మార్కెట్కు తీసుకువచ్�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ మిర్చికి ఆల్టైం రికార్డు ధర పలికింది. శుక్రవారం ఉదయం జరిగిన జెండాపాటలో రైతులు సుమారు 3,904 బస్తాలను అమ్మకానికి పెట్టారు
వనపర్తి : జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చిట్యాలలో వ్యవసాయ మార్కెట్ యార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ