ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం తేజారకం మిర్చి పంట ప్రభంజనం సృష్టించింది. సోమవారం ఉదయం జెండాపాట సమయానికే వివిధ జిల్లాల నుంచి రికార్డు స్థాయిలో 50 వేలకుపైగా బస్తాలను మార్కెట్కు తీసుకొచ్చారు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాల్ పత్తికి రూ.8,310 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన రామచంద్రు 40 బస్తాల పత్తి మార్కెట్కు తీసుకువచ్�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ మిర్చికి ఆల్టైం రికార్డు ధర పలికింది. శుక్రవారం ఉదయం జరిగిన జెండాపాటలో రైతులు సుమారు 3,904 బస్తాలను అమ్మకానికి పెట్టారు
వనపర్తి : జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చిట్యాలలో వ్యవసాయ మార్కెట్ యార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ
ఇబ్రహీంపట్నం మార్కెట్యార్డు ఆధునీకరణ పనులకు సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మార్కెట్యార్డు ఆదాయం పెంచటం కోసం సాగర్హ్రదారి నుం�
కొడంగల్ : కొడంగల్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ యార్డు స్థలాన్ని వివారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితిగతిన మార్కెట్ యార�
గజ్వేల్: రైతులకు మేలు చేసేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిస