జిల్లాలో సోయా రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నది. జిల్లాలో మార్క్ఫెడ్ ద్వారా అక్టోబర్ 5వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభం కాగా.. రైతులు మార్కెట్ యార్డుకు సోయాను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ప�
రాష్ట్రవ్యాప్తంగా అకాలవర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ ధ్వజమెత్తారు.
మహబూబ్నగర్లో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మార్కెట్ యార్డులోని ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యా న్ని కొనేందుకు అధికారులు ముందుకు రావడం లే దని రైతులు తెలుపడంతో శ్రీనివాస్గౌడ్, ఎంపీ అభ్య ర్థి �
బాంచెన్.. మీ కాల్మొక్తా.. వడ్లు కొనుండి సారూ.. 12 రోజులుగా మార్కెట్ మూతపడ్డది. కూలి దొరకక తిండికి తిప్పలవుతున్నది. నాకు భర్త, పిల్లలు లేరు. 30 ఏండ్లుగా కల్లాలు ఊడ్చి రైతులు పెట్టే నాలుగు గింజలు అమ్ముకొని బతుక�
వనపర్తి జిల్లా పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలో పౌరసరఫరాల శాఖ 1,280 లక్షల గన్నీ బస్తాలను నిల్వ ఉంచగా.. మొదట వాటిక�
పచ్చబంగారం రైతు ఇంట సిరులు కురిపిస్తున్నది. కొన్నేండ్లుగా నష్టాలు తెచ్చిపెట్టిన పసుపు పంట ఈ ఏడాది దండిగా లాభాలు తెచ్చిపెడుతున్నది. పంట విస్తీర్ణం తగ్గడం, మార్కెట్లో డిమాండ్ బాగా పెరగడంతో రికార్డు స్�
రైతులు కంది కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు అ న్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో బుధవారం జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వరరావు, ఎ�
ఆదిలాబాద్ మార్కెట్యార్డులో పత్తి కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్వహణ లోపం ఫలితంగా రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీసీఐ కేంద్రం వద్ద సిబ్బంది సహకరించకపోవడంతో, ప్రై�
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వానకాలం సీజన్లో పత్తి పంటను సాగు చేశారు. జిల్లాలో నల్లరేగడి నేలలు ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండడం ఇందుకు కారణం. పత్తి సాగు రైతులకు లాభదాయకంగా మారింది.
సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో సంక్షేమ యుగం కొనసాగుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గపరిధిలోని కొడంగల్, బొంరాస్పేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల
మండలంలోని వివిధ గ్రామా ల్లో శనివారం భారీ వర్షం కురిసింది. నవాబ్పేట, రుద్రారం, యన్మన్గండ్ల, రుక్కంపల్లి, ఇప్పటూర్, లోకిరేవు, లింగంపల్లి, చాకలిపల్లి, కొండాపూర్ తదితర గ్రామాల్లో సాయంత్రం ఉరుములు, ఈదురుగా
హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో వైద్య కళాశాల నిర్మాణానికి రాష్ట్ర వైద్యశాఖ నుంచి (సోమవారం) అనుమతులు రావడంతో పాటు మంచిర్యాలలోని మార్కెట్ యార్డు ఆవరణంలో 380 పడకల దవాఖాన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ మొద�