తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. మల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లిలో ఎన్ఆర్ఈజీఎస్
ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలో దాదాపు రూ.3 లక్షలు కేటాయించి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ జిమ్ము ఇంతవరకు వినియోగంలోకి రాలేదు.
MLA Ravindra Kumar | పార్కులను, ఓపెన్ జిమ్స్లను సద్వినియోగం చేసుకోవాలి అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని 15వార్డులో రూ.10లక్షలతో ఏర్పాటు చేస్తున్న పార్కు పనులకు, రూ.8లక్
వ్యవసాయ విప్లవం ద్వారా రాష్ర్టాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మార్చిన ప్రభుత్వం.. ఆరోగ్య తెలంగాణగా కూడా మార్చేందుకు అనేక చర్యలు చేపట్టింది. ప్రజారోగ్య రంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నది. దీని ఫలితంగానే �
నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దామని.. మరో రూ.17 కోట్లతో 58 పార్కులను ఆహ్లాదకరంగా అభివృద్ధి చేయనున్నట్ల్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నార
నగర అభివృద్ధిపై మేయర్ వై సునీల్రావుతో పాటు పాలకవర్గ సభ్యులు, అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్ల ఏర్పాటుతో పాటు వాకింగ్ ట్రాక్లు నిర్మించారు. అలాగే, అన్ని డివిజన్లల�
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, మున్సిపాలిటీల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటి వరకు పురుషులు, మహిళలకు కలిపి ఉండగా, ఇప్పుడు జగిత్యాలలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓపెన్జిమ్
నగర ప్రజలు అబ్బురపడేలా ఉర్సు రంగలీలా మైదానంలోని ఉర్సు బండ్ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రంగలీలా మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు.
ఆరోగ్యం ఉన్నవారే అధిక సంపన్నులని, యువత ఫిట్నెస్కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరులోని మైనార్టీ షాదీఖానాలో నిర్వహించిన ఫిట్టెస్ట్ తెల
చాప్ల తండా గ్రామ పంచాయతీ అభివృద్ధి బాగుందని జిల్లా అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్ ప్రశంసించారు. సర్పంచ్ బానోత్ పాండు నాయక్, ఎంపీడీవో అపర్ణ, ఎంపీవో మీర్జా మున్వర్ బేగ్, కార్యదర్శి సంపత్ను అభినందిం
గత ప్రభుత్వాల హయాంలో మున్సిపాలిటీలోని ప్రభుత్వ స్థలాలు చెత్తాచెదారం, కలుపు మొక్కలతో అస్తవ్యస్తంగా ఉండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రభుత్వ స్థలాల రూపురేఖలు మారిపోయాయి
హైకోర్టు న్యాయమూర్తులు నల్లగొండ జిల్లా కోర్టులో ఓపెన్ జిమ్, షటిల్ కోర్టు ప్రారంభం రామగిరి, మార్చి 26 : చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకే పర్యాయం ఐదుగురు హైకోర్టు జడ్జిలు శనివారం నల్లగొండ జిల్లా కేంద్రాని�