భవిష్యత్లో ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం మహబూబ్నగర్ ఆర్టీసీ బస్డిపోకు నూతనంగా కేటాయించిన సూపర్ లగ్జరీ బస్స�
National Handicrafts Fair | సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేపట్నుంచి మాదాపూర్ శిల్పారామంలో జాతీయ హస్తకళల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనను 4వ తేదీన సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర
దేశంలో అత్యధికంగా ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు చెల్లిస్తున్న రా ష్ట్రం తెలంగాణ అని మంత్రి శ్రీనివాస్గౌ డ్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కార్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
Minister Srinivas goud | తెలంగాణ ఏర్పడిన తర్వాతే కులవృత్తులకు న్యాయం జరుగుతున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే గోపాల మిత్రలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.
మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీ అయ్యప్పకొండపై ఆదివారం అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో మహాపడిపూజ వైభవంగా నిర్వహించారు. పడిపూజకు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరై స్వామివారికి ప్ర�