Mahabubnagar | సొంతూరిని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే.. హైదరాబాద్లో ఏ మాత్రం కష్టపడకుండా గెలిచే అవకాశం ఉన్న అసెంబ్లీ స్థానాలను సైతం వదిలేసి మహబూబ్నగర్ వచ్చి ఎన్నికల్లో పోటీ చేశానని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాట
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, అందుకే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ను స రఫరా చేస్తుంటే..
సినీ పరిశ్రమలోని నటీనటులతో పాటు వివిధ శాఖలలో పనిచేసే ప్రతిభావంతులకు టీఎఫ్సీసీ నంది సౌత్ అవార్డ్స్ అందజేస్తామని టీఎఫ్సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదు. ఇవి కేంద్రంలోని బీజేపీ సర్కార్ జేబు సంస్థలుగా మారాయి. తెలంగాణపై కక్షసాధింపు చర్యలో భాగమే ఈ దాడులు. కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి చె�
హైదరాబాద్ వేదికగా ఆచార్య నాగార్జునుడిపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యకు చెందిన 24 మం ది బౌద్ధ ప్రతినిధుల బృందం
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును, కుట్రలను ప్రజలను గమనిస్తున్నారు.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించకుండా దాడులు చేయడం ఏంటి? ఇదేం సంస్కృతి అని మ�
Minister Srinivas Goud | రాష్ట్రంలో బుద్ధిజానికి పూర్వవైభవం తీసుకువస్తామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ అన్నారు. భూటాన్ సెంట్రల్ మోనిస్ట్రయ్ కార్యదర్శి ఉగ్వేన్ నామ్ గ్వేల్ నేతృత్వంలోని 24 మంది సభ్యుల ఉన్నతస�
విద్యార్థులు, అధ్యాపక, సాహితీ లోకానికి ‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’ కరదీపిక వంటిదని ఎైక్సెజ్, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన�
Telangana Samagra Sahitya Charitra | విద్యార్థులు, అధ్యాపక, ఉపాధ్యాయ లోకానికి మొత్తం సాహిత్య లోకానికి కరదీపిక తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర అని రాష్ట్ర భాషా సాంసృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అన్ని రకాల
అన్ని కులవృత్తుల డీఎన్ఏ ఒక్కటేనని, ముదిరాజ్లు ఐక్యంగా ఉండి రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆబార్కీ, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెల�
వచ్చే నెల 4న సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్లోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆద
Minister Srinivas Goud | పాలమూరు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీన నూతన కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు రాష్ట�
Indian Photo Festival | హైదరాబాద్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో ఎనిమిదవ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫోటో ఫెస్టివల్-2022 ను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ ఫోటో ఫెస్టివర్ నేడు, రేపు కొనసాగనుంది.