రాష్ట్ర మంత్రిపై విచారణ జరిపే అధికారం జిల్లా కోర్టుకు ఉన్నదా అని నాంపల్లిలోని ఒకటవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రమాకాంత్ ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్పై నమోదైన కేసు విచారణ సందర్భంగా గ�
తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్బాపూజీ 108వ జయంతి వేడుకలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో మంత
చైనాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ బిడ్డ ఇషాసింగ్ బృందం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు.
టీవీలు, పేపర్లలో చూసినం.. గప్పుడు సీఎం కేసీఆర్ సారూ తెలంగాణ వస్తే మనమందరం బాగుపడుతాం అండ్రి.. ఏమో అనుకున్నాం...గిప్పుడు మీరు మాకు ఎమ్మెల్యేగా, మంత్రిగా వచ్చినప్పుడు చూసినం.
జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో అక్టోబర్ 22వ తేదీన అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని 70ఏళ్లు పలించిన ఆంధ్రోళ్లు ఆగం చేశారని, వారి పాలన అంతమైన తరువాతనే స్వచ్ఛమైన పాలన కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
Minister Srinivas Goud | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్ను గవర్నర్ తమిళిసై తిరస్కరించారని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. మ హబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయం లో మంత్రి మీడియాతో మాట్లాడారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్బండ్పై సంబురాలు అంబరాన్నంటాయి. మూడు రోజులపా టు నిర్వహించనున్న వేడుకలను పర్యాటక, సాంసృ్కతిక శాఖల మంత్రి శ్రీ�
Minister Srinivas Goud | గతంలో కల్యాణ లక్ష్మి పథకం లేదు. ఆడబిడ్డల పెళ్లి చేయాలంటే అప్పు చేయాల్సిందే. ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనే విధంగా పరిస్థితి ఉండేది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్ల కోస
పాలమూరు జిల్లా అంటే కరువు ప్రాంతమని.. అక్కడి వారు ప్రపంచవ్యాప్తంతా కార్మికులుగా కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తారనే మాటకు చరమగీతం పాడుతూ నూతన అధ్యాయనానికి అంకుర్పారణ చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి
శ్రీలంక ప్రధాని దినేశ్ గుణవర్ధనేతో పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో బౌద్ధమతం పూర్వవైభవానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని దినేశ్ గుణవర్ధనేకు మంత్రి వివరించారు.
తెలంగాణ రాష్ట్రం లో బుద్ధిజానికి పూర్వ వైభ వం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం శ్రీలంక రాజధాని కొలంబోలో పుర�