మహబూబ్నగర్-కోస్గి-చించోలి రహదారి పనులను వేగంగా చేపట్టాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. శుక్రవారం మండలంలోని చిన్నదర్పల్లి సమీపంలో చించోలి హైవే పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడార�
PRLI | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభంతో జల స్వప్నం సాకారం కానున్నదని, శనివారం సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేయనున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ వేడుకను అందరూ పండుగ వాతావరణంలో జర�
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి.. ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో అన్యాయం జరిగిందని.. గుర్తించిన సీఎం కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గ
మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న కృషిని చూసి ఓర్వలేకనే ఈడీ నోటీసులు ఇచ్చారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా న�
Minister Srinivas Goud | మహబూబ్నగర్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఎస్ పంచాయతీరాజ్ డిప్య�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఉమ్మడి జిల్లా కరువును పారదోలుతామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నలుదిక్కులా జరుగుతున�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విజయం తమదేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరనున్నదని ధీమా వ్యక్తం చేశ�
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ వద్ద వెట్న్న్రు ఈ నెల 16న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని, ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాల
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటితో వందేండ్ల గోస తీరనున్నదని, సాగునీటి రంగంలో ఇది చారిత్రాత్మక విజయమని, నాడు దగాపడిన జిల్లా నేడు సాగునీటికి కేరాఫ్గా మారిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్�
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాకే సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని గిరిజన, మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం జడ్చర్ల మండలంలోని మాచారం వద్ద జడ్చర్ల నియోజక
2018 నవంబర్ 21న మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లలో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో కేసీఆర్ ప్రసంగంలో అత్యంత ముఖ్యమైన విషయం ఇది. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టుగానే పాలమూరు నుంచి ముంబై వెళ్లే బస్సులు పూర్
Minister Srinivas Goud | ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రతిపక్షాలు జిమ్మిక్కులను ప్రారంభించాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
తన తండ్రి ఉద్యమ స్ఫూర్తితో ప్రాణాలకు తెగించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలోని పసుల కిష్టారెడ్డి గార్డెన్స్లో ఏ�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అభిమాన నాయకుడు మంత్రి శ్రీనివాస్గౌడ్కు అవసరమైన ఎన్నికల ఖర్చు కోసం తమ వంతు సాయంగా మాజీ జెడ్పీటీసీ నరేందర్ దంపతులు రూ.1,11,111చెక్కును అందించి అభిమానాన్ని చాటు�