తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నాగార్జునసాగర్లో తీర్చిదిద్దిన బుద్ధవనం ప్రాజెక్టు బౌద్ధ ధర్మ ప్రతి రూపమని రాష్ట్ర పర్యాటక, సాంసృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
వందేహం గణనాయకమ్'.. ‘దండాలయ్యా.. ఉండ్రాలయ్యా’.. ‘గణపతి బొప్పా మోరియా’.. అన్న భక్తి పాటలు హోరెత్తాయి. సోమవారం చవితి సందర్భం గా మండపాల్లో వినాయకుడు కొలువుదీరాడు.
జేఎన్టీయూ ఇంజినీరింగ్ క్యాంపస్ ఏర్పాటుకు త్వరలో జీవో వస్తుందని ప్రగతిభవన్లో వినాయకపూజ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పండుగ పూట సీఎం కేసీఆర�
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనతికాలంలోనే సుస్థిరమైన ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో జాతీ�
‘పాలమూరు’ జలాలు దేవుడి పాదాలను తాకాయి. సీఎం కేసీఆర్ సంకల్పంతో తమ ఏండ్ల కలసాకారం కావడంతో ఉబికివచ్చిన కృష్ణా జలాలను తీసుకెళ్లిన ప్రజలు తమ గ్రామాల్లో దేవుళ్లకు అభిషేకించి, పులకించిపోయారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. కరువు నేలపై కృష్ణమ్మ జలతాండవం చేసింది. సీఎం కేసీఆర్ చేతులమీదుగా శనివారం ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ ప్రారంభమైంది. నాగర్కర్నూల్ జిల్ల
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం ఆద్యంతం ఉద్విగ్నభరితంగా కొనసాగింది. ఎదురెక్కి వచ్చే కృష్ణవేణమ్మ పరవళ్లను కనులారా చూసేందుకు ఉమ్మడి మహబూబ్నగర్తోపాటు రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రజలు
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల మది నది అయింది. పాలవెల్లిలా పరవశించిపోయింది. అపర భగీరథుడు సీఎం కేసీఆర్ సంకల్పంతో కృష్ణమ్మ బిరాబిరా ఎగిరి దుంకగా.. ఆ జలధార కోసం దశాబ్దాలుగా ఎదురుచూసిన హృదయాలు ఉప్పొంగా�
నాడు వలసలు, గంజి కేంద్రాలతో తల్లడిల్లిన పాలమూరు.. నేడు కర్నూల్, బెంగళూరు ప్రాంతాల నుంచి కూలీలను తెచ్చుకొని పని చేయించుకునే స్థితికి ఎదిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.