మంత్రి శ్రీనివాస్ గౌడ్కు (Minister Srinivas Goud) హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం (High Court) కొట్టివేసింది.
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే బంగారు తెలంగాణకు బాటలు పడ్డాయని, తెలంగాణలోని ప్రతి జిల్లాను రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని హోంశాఖ మంత్రి మహమూద్అలీ అన్నారు.
ఆదివారం మహబూబ్నగర్లోని శిల్పారామంలో 200 మంది లబ్ధిదారులకు బీసీ చేయూత కింద రూ.లక్ష చొప్పున మంజూరైన చెక్కులను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పంపిణీ చేశారు.
వచ్చే ఎన్నికల్లో బాల్కొండ ఎమ్మెల్యేగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మరోసారి గెలిపించుకుంటామని గ్రా మాల్లో ఏకగ్రీవ తీర్మానాలు వెల్లువెత్తుతున్నా యి.
ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలకు బీఆర్ఎస్ సర్కా రు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శనివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన పీఆర్ట�
ప్రజాహితం కోసం సీఎం కేసీఆర్ దూరదృష్టితో తీసుకునే నిర్ణయాలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్థి పథంలో పయణింపజేసి దేశానికే దిశానిర్దేశంగా �
దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో ప్రధాని మోదీ విఫలమయ్యారని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు ప్రకటించారని, ఆ హామీ ఏమైందని మంత్రి శ్రీనివాస్గౌడ్ మోదీని ప్రశ్నించారు.
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ పర్యాటక రంగం స్వర్ణ యుగంగా మారింది. రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయి. ఆదిమానవుడి కాలం నుంచి ఎన్నో చారిత్రక, పురావస్తు, స
మహబూబ్నగర్లోని మోతీనగర్కు చెందిన ప్రభాకర్ కూతురు హరిప్రియ (4వ తరగతి) మంత్రి శ్రీనివాస్గౌడ్పై తన అభిమానాన్ని చాటుకున్నది. బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మోతీనగర్ వచ్చిన మంత్రి కాన్య
అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునేందుకు అవసరమైన స్థలాన్ని, నిధులను అందజేసి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.