Srinivas Goud | మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం ఉదయం ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కాలనీలోని ఓ ఇంటికి వెళ్లగా అక్కడ ఆసక్తికరమైన సంఘటన �
ప్రజా ఆశీర్వాదం బలంగా ఉండడంతో రానున్న ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని పాలకొండ నుంచి �
Minister Srinivas Goud | హబూబ్నగర్ నియోజకవర్గంలో నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో లక్ష ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) తెలిపారు. బుధవారంసర్వమత ప్రార
అత్యంత సుందరంగా నిర్మించిన ట్యాంక్బండ్ వద్ద దసరా ముగింపు వేడుకలు నిర్వహించుకోవడం గొప్ప విషయమని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం ట్యాంక్బండ్ వద్ద నిర్వహించిన దసరా ముగింపు వేడుకలకు ఆయన హాజ�
దసరా వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. పాలమూరు మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉత్సవాలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు.రావణ దహనం, పటాకుల మోత, సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా చేపట్టారు. మొట్టమొదటి �
మా బలం, బలగం బీఆర్ఏస్ సైన్యమేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నియోజకర్గంలోని బీఆర్ఏస్ బూత్ ఇన్చార్జీ సమావేశంలో ఆయన �
రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఎంతో బలగం ఉన్నదని.. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీదే హవా కొనసాగుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
Minister Srinivas Goud | క్రమశిక్షణ గల పార్టీ బీఆర్ఎస్. ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలున్న బీఆర్ఎస్కు ఉన్నారు. మా బలం, బలగం బీఆర్ఎస్ సైన్యమే..కార్యకర్తలు సైనికుల వలే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేస్�
Minister Srinivas Goud | దయచేసి చెప్తున్నాం..మా కాలనీకి బీఆర్ఎస్ పార్టీ తప్పా మరే పార్టీ నేతలు రావద్దని, ఇక్కడ వేరే పార్టీకి చోటే లేదని.. తామంతా కారు గుర్తుకే ఓటేస్తామని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కేటీఆర్ నగర్ (డబుల్ �
తెలంగాణ లో బీసీలపై బీజేపీ కుట్రలకు తెరలేపుతున్నదని, రాష్ట్రంలో బీసీ వాదమే లేదని చె ప్పడానికి ఇదంతా చేస్తుందని ఎక్సైజ్, క్రీ డా శాఖల మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్ర
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తుండడం తో ప్రజలు బీఆర్ఎస్ను �
కాంగ్రెస్ పార్టీకి ప్రజాసంక్షేమం పట్టదని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా
కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజ�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతూ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబంపై పచ్చి అబద్ధాలు వల్లెవేస్త�
ఒకప్పుడు పాలమూరు నుంచి చూస్తే కండ్లల్లో నీళ్లు వస్తుండే.. ఎక్కడ చూసినా గంజి కేంద్రాలు, వలసలు ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యే పరిస్థితి.. తెలంగాణ వచ్చినంక ఈ తొమ్మిదేండ్లలో పాలమూరు కరువును పూర్తిగా పోగొట్టామని సీఎ�
గుండెల నిండా.. గులాబీ జెండానే.. పల్లెల నుంచి వచ్చే దారులన్నీ సభ వైపే సాగాయి.. ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ఖారావాన్ని సీఎం కేసీఆర్ పూరించగా.. గులాబీదళం గర్జించింది. సమరానికి సై అన్నది.. ప్రజా ఆశీర్వాద సభ జనజాతరైం