Minister Srinivas Goud | కాంగ్రెస్(Congress) నేతల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్(Minister Srinivas Goud) తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో ప్రచారం చేప
సీఎం కేసీఆర్ పర్యటన బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది. సోమవారం మూడు జిల్లాలు, నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించిన అధినేతకు నీరాజనం పలికారు. దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట సభలు గ్రాం�
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం అందించి సీఎం కేసీఆర్ సుపరిపాలన అందించారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 18, 38వ వార్డు కమలా నెహ్రూకాలనీ, ప్రేమ్నగర్లో ఎన్న�
గత ఎన్నికల సందర్భంగా రాజేందర్రెడ్డిని గెలిపిస్తే జిల్లా చేస్తానని ప్రకటించిన వి ధంగానే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే జిల్లాగా చేసిన ప్రధాత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నార�
మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరులో సోమవారం బీఆర్ఎ స్ అభ్యర్థి మంత్రి శ్రీనివాస్గౌడ్ గెలుపే లక్ష్యంగా కారు గుర్తుకు ఓటు వేయాలని సర్పంచుల సం ఘం మండలాధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్ ఆధ్వర్యం లో ఇంటింటి ప్�
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మరోసారి గెలిచేది బీఆర్ఎస్ కారు గుర్తే.. అని మళ్లీ సీఎం కేసీఆర్ సారే.. అని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కానీ కాంగ్రె�
తెలంగాణ ప్రభుత్వంలో గౌడ కులస్తులకు మంచిరోజులు వచ్చాయని, సీఎం కేసీఆర్ గౌడలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రేణుకాఎల్లమ్�
60ఏండ్లు అధికామిస్తే పాలమూరును కరువు జిల్లాగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, వారిని నమ్మితే మళ్లీ గోసపడడం ఖాయమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని 2వ వార్డు ఏను
దొంగ సర్వేల పేరిట కాంగ్రెస్ నేతలు మోసానికి పాల్పడుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పీ చంద్�
పొరపాటున కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తే రాష్ర్టాన్ని అంధకారం చేయడమేకాకుండా తెలంగాణ పరిశ్రలనింటినీ కర్ణాటకకు తరలిస్తారని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు.
మిషన్ భగీరథ రాకముందే భగీరథ కాలనీకి తాగునీరు అందించామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని 22వ వార్డు పరిధిలోని బీకే రెడ్డి కాలనీ, మైత్రినగర్తోపాటు విఘ్నే
ఎన్నికల ప్రచారంలో కారు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నది. గుండెల నిండా గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. గ్రామాలు, పట్టణాలను గులాబీ దండు ముంచెత్తుతున్నది. స్వచ్ఛందంగా తరలివస్తున్న జనజాతరతో ప్రచారం హోరెత్�
కాంగ్రెస్ పార్టీ 55ఏండ్ల పాలనలో రైతులకు చేసిన మేలు ఏమీలేదని, కరువుకాటకాలతో ఆత్మహత్యలకు నిలయంగా మార్చిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మండలం ఓబులాయపల్లితండా, ఓబుల�
Minister Srinivas Goud | రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాలు ఖాళీ అవుతున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) తెలిపారు. కాంగ్రెస్, బిజెపి వల్ల దేశానికి ఎలాంటి ప్రయ�
నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ను విమర్శిస్తే నాయకులవుతారా అంటూ ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార