మత్స్యకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టి సహకారం అందిస్తున్నది. నీటివనరులను దృష్టిలో ఉంచుకొని మత్స్యకారులు కొత్తగా సభ్యత్వాలు పొందేందుకు అవకాశం కల్పించింది.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్యార్డ్లో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ పనులను శనివారం అధికారులు, నాయకులతో కలిసి మ
పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు.. వనపర్తి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే మా జీ ఎమ్మెల్యేకు కన్నుకుట్టి ఆటంకాలు సృష్టిస్తున్నా డు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ�
సీఎం కేసీఆర్కు ప్రత్యామ్నాయ నాయకుడెవరూ ప్రజలకు కనిపించడం లేదని, మరోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఏర్పా
మండలంలోని మారమునగాల-2 గ్రామంలో నిర్వహిస్తున్న సుంకులమ్మ దేవర ఉత్సవాల్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. సుంకులమ్మకు పూజలు చేశారు.
ప్రగతి సారథి, సీఎం కేసీఆర్ జన్మదినో త్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహిం చేందుకు ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. వనపర్తి జిల్లా శాపూర్ వద్ద రైతులతో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి కేక్ �
నాడు వలసలకు నెలవుగా ఉన్న వనపర్తి.. నేడు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోనే అభివృద్దికి అడ్డాగా మారింది. జిల్లాకేంద్రానికి నలుమూలల తాళ్లచెరువు, నల్లచెరువు,
రాష్ట్రంలో విద్యారంగంలో సంస్కరణలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాంది పలికారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన, జ్ఞానవంతమైన సమాజానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం దోహ�
పుష్కలమైన వనరులు, పంట ఉత్పత్తులతో దేశానికి ఉపాధి కేంద్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో వికారాబాద్ జిల్లాకు నూటికి నూరుపాళ్లు సాగునీరొస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. బుధవారం మండలకేంద్రంలోని రంగసముద్రంలో టూరిజం బోటు, రూ.40 లక్షలతో నిర్మించిన సింగి
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నేడు గ్రామాలన్నీ శుభ్రంగా.. సుందరంగా.. ఆదర్శంగా నిలిచాయన�