జిల్లెల్లలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల అత్యాధునిక సౌకర్యాలతో దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని మంత్రి కేటీఆర్ స్ప ష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ లేని�
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కొంతకాలంగా పార్టీ క్రమశిక్షణను పాటించకుండా, హద్దుమీరి ప్రవర్తిస్తున్నందునే వారిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు వ్యవసాయశ�
దేశంలో రాజకీయంగా ప్రధాని మోదీని ఢీకొట్టే సత్తా తెలంగాణ సీఎం కేసీఆర్కే ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. అంబానీలకు దేశ ప్రజల ఆస్తిని దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మదనాపురంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఆదివా�
బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో ఎక్కడ బహిష్కరిస్తా రో అన్న భయంతో ముందుగానే రాజీనామా డ్రా మాకు తెరలేపారు కొందరు నాయకులు.. పార్టీ మారేందుకు సిద్ధమై హీరోలు అయిపోదామనుకున్నారు.. క�
తెలంగాణలో కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అభివృద్ధికి చిరునామాగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దారని అన్నారు. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో శుక్రవారం పర్య�
తొమ్మిదేండ్ల పాలనలో ఊహించని అభివృద్ధి సాధించామని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జోస్యం చెప్పారు. వ్యవసాయరంగంలో వనపర్తిని దేశ�
తెలంగాణపై విపక్షాలు విషం చిమ్ముతున్నాయని, గాలోళ్ల మాటలు నమ్మొద్దని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్పై జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
మండలంలోని వెల్టూరులో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైంది. కార్యక్రమానికి దాదాపు 5వేల మందికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి �
నమ్మి అవకాశం ఇస్తే మోసం చేశారని, చీడ పురుగులు పార్టీని వీడితే నష్టం కన్నా లాభమే ఎక్కువగా ఉంటుందని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ తెలిపారు.
మ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయటం కేం ద్రంలోని బీజేపీ సర్కార్ కక్షపూరిత చర్య కు నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు
దేశాన్ని క్రాప్ కాలనీలుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సమగ్ర వ్యవసాయ విధానం తీసుకొచ్చినప్పుడే రైతులకు లాభం చేకూరుతుందని అభిప్�