ప్రత్యేక రాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు ఉండడంతో పల్లెల్లోనే ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. మండలంలోని తల్పునూర్ గ్రామంలో మంగళవారం రాత్రి పల్లెనిద్ర అనంతరం బ
ప్రపంచానికి ఆహారం రావాల్సింది వ్యవసాయం నుంచేనని, ఈ రంగంపై ప్రభుత్వాల దృక్పథం ఇకనైనా మారాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనాల ద్వారానే దిగుబడి పెరుగుతుందని
విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా తెలంగాణ-ఏపీ రాష్ర్టాల మధ్యన మోదీ ప్రభుత్వం పంచాయతీ పెడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పథకాల అమలులో బీజేపీ, కాంగ్రెస్పాలిత రాష్ర్టాలను తెలంగాణతో పోల్చలేమ�
శాసన సభాపతి పోచారం పలుచోట్ల పింఛన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రులు నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, ఆగస్టు 28 : ఆసరా పింఛన్ల పంపిణీలో దేశంలో తెలంగాణే అగ్రగామిగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరె�
బంజారాహిల్స్,ఆగస్టు 25: ఏ కాలంలోలైనా విభిన్నమైన శైలిలతో జనాన్ని ఒప్పించడమే మంచి కవి లక్షణమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆకృతి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జ్ఙానపీఠ అవ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక రాజకీయ జోకర్ అని, ఆయన మాటలు, డిమాండ్లు విని ప్రజలు నవ్వుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు.
వ్యవసాయశాఖ సేవలు రైతులకు ఏవిధంగా అందుతున్నాయో తెలుసుకోవడంతో పాటు వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేకంగా కాల్సెంటర్ను ఏర్పాటు చేసింది.నాంపల్లి పబ్లిక్గార్డెన్లోని రైతుబంధు స�
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, జూన్ 17 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో ఉత్పాదకత పెరిగినప్పుడే అంతర్జాతీయంగా పోటీని తట్టుకొని నిలబడతామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్�