తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను మూడ్రోజుల పాటు ఘనంగా జరుపుకోవాలి. ప్రాంతాలు, భాషలు, సంస్కృతి వేరైనా ప్రజల్లో అందరం ఒక్కటేనన్న భావన ఉండాలి. చరిత్రలో మంచిని మంచిగా.. చెడును చెడుగా చెప్పుకోవాలి. చరిత్రను వక్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
-మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి