ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సరికొత్త సొబగులు సంతరించుకోబోతున్నది. యావత్ తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన ఖమ్మం మార్కెట్కు మరింత శోభ రానున్నది. కొద్దినెలల క్రితమే మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్వీ�
ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ గులాబీ పరిమళం రాష్ట్రమంతా గుబాళిస్తున్నది. ఆదిలాబాద్ నుంచి పాలమూరు వరకు ఎక్కడ చూసినా ‘జై తెలంగాణ’ నినాదం మార్మోగుతూ ప్రత్యర్థుల గుండెలను ఛిద్రం చేస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ యార్డులో సోమవారం పలు కార్మిక సంఘాలతో
ప్రజాస్వామ్యం పరిణతి చెందాలే.. మనకు కావాల్సింది ఫ్యాక్షనిస్టులు, దాదాగిరి, గుండాగిరి కాదని, ఒకరినొకరు చంపుకునే సంస్కృతి మనది కాదని సీఎం కేసీఆర్ అన్నారు.
అభివృద్ధి సారథి సీఎం కేసీఆర్ను ప్రజలకు మరువొద్దని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లలోనే ఎంతో అభివృద్ధి చేశారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మూసాపేట మండలం�
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం.. ఉపసంహరణల గడువు ముగియడంతో ఇక ప్రచారాల వేడి రగులుతున్నది. వనపర్తి అసెంబ్లీ బరిలో మొత్తం 13మంది నిలిచారు. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ప్రధాన పార్టీల వారు మినహా ఇతరులంతా నామమాత
ప్రజలు మాయమాటలు చెప్పే వారి మాటలు న మ్మి మోసపోవద్దని, బతుకుదెరువు క ల్పించిన కేసీఆర్కు అండగా నిలిచి రా ష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు.
నిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే కేసీఆర్ రైతు పాలన కావాలా.. కాంగ్రెస్ పార్టీ నాయకుల రాక్షస పాలన కావాలా అని వ్యవసాయశాఖ మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్న�
‘ సాగుకు పెట్టుబడి సా యం, సాగునీరు, నిరం తర కరెంట్, పంటకు మ ద్దుతు ధర కల్పించి, ధా న్యం కొనుగోలు చేస్తూ సేద్యాన్ని నిలబెట్టిందే కేసీఆర్ సర్కారు.. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలబెట్టు�
అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్నది. నామినేషన్లు వేసిన అభ్యర్థుల ప్రచారం ఊపందుకున్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. మద్దతుగా సకుటుంబ సపరివార సమేతంగా ఆయా సెగ్మెంట్లలోని క్యాంపేయిన్�
వనపర్తిని ఇంత అభివృద్ధి చేసిన మంత్రి నిరంజన్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాని బీఆర్ఎస్లో చేరిన పెబ్బేరు మండలం కాంగ్రెస్ నేత కొండారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో శ
నారాయణపేట నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, అనంతరం నారాయణపేట జిల్లా ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి చేపట్టడంతో ర�
వనపర్తి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 50కి పైగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం చూస్తుంటే బీఆర్ఎస్పై ప్రజల్లో ఎంతటి నమ్మకం ఏర్పడిందో ఇట్టే అర్థమవుతున్నది.
సంస్కారం తప్పి మాట్లాడితే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవా�
రహదారులపై జనంబారులు.. తండోపతండాలుగా శ్రేణులు.. బ్యాండు మేళాల చప్పుట్లు.. ఈలలు, కేకలతో కేరింతలు.. గులాబీ జెండాల రెపరెపలు.. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ నినాదాలు.. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గులాబీ జోష్ ని�