రాష్ట్రంలో మతసామరస్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్ర చేస్తున్నాయి. వాటి ఆటలు సాగనివ్వబోం. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఎంతో సంయమనంతో ఆ కుట్రను దీటుగా తిప్పికొడుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మాడల్గా మార్చారు. ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి కలిసిమెలిసి ఉండేలా చేస్తుంటే.. కులాలు, మతాల పేరుతో సమాజంలో విచ్ఛిన్నానికి బీజే
తెలంగాణ ప్రగతి ఓర్వలేకనే కొందరు కుట్రలకు తెరదీశారు. అలాంటి విచ్ఛిన్నకర శక్తులను ప్రజలు తిప్పికొట్టాలి. తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునే, సంతోషకరంగా ఉండే దినోత్సవమిది.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు మేరకు తొలిరోజు జాతీయ సమైక్యతా ర్యాలీలు నిర్వహించారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇన్స్సైర్ మనక్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నది. కొత్త ప్రయోగాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు 2009-10 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం
తెలంగాణ విమోచన ప్రాధాన్యతను చాటేలా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జిల్లాలో విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నార�
హైదరాబాద్ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం BRKR భవన్లో మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్త