తెలంగాణ ప్రగతి ఓర్వలేకనే కొందరు కుట్రలకు తెరదీశారు. అలాంటి విచ్ఛిన్నకర శక్తులను ప్రజలు తిప్పికొట్టాలి. తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునే, సంతోషకరంగా ఉండే దినోత్సవమిది. రాష్ట్రంలో ప్రపథమంగా సెప్టెంబర్ 17ను సీఎం కేసీఆర్ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రజలు చరిత్రను మరిచిపోవద్దు.
– మంత్రి గంగుల కమలాకర్